అన్వేషించండి
Advertisement
Kanipakam Temple Mula Virat Photos: సోషల్ మీడియాలో మూలవిరాట్ ఫొటోలు వైరల్
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అధికారుల నిఘా వైఫల్యం బయటపడిందని భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుడు బాలవెంకటరెడ్డి యాదవ్ దంపతులు.... 2 రోజుల క్రితం ఆలయానికి వచ్చారు. వారితో పాటు వచ్చిన అనుచరుడు ఒకరు.... దర్శన సమయంలో మూలవిరాట్ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అధికారులు, అర్చకులు ఎవరూ దీన్ని అడ్డుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
Vishakhapatnam TDP MP Candidate Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |
Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam
Perada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam
Sri Rama Navami Special |Valmikipuram Temple | ఆయుధం చేతపట్టని రాముడు...ఎక్కడున్నాడో తెలుసా..! | ABP Desam
Pawan Kalyan Gave B-Forms To Janasena MLA Candidates | అభ్యర్థులకు బీ-ఫారమ్ లు అందించిన పవన్ కల్యాణ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets