అన్వేషించండి
Chandra Babu Naidu: ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించండి!
రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలతో అరచకాలు సృష్టిస్తున్న వైసీపీని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. దిల్లీలో ఆ పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు.....టీడీపీ ప్రధాన కార్యాలయం సహా పార్టీ ఆఫీసులపై, నాయకులపై జరిగిన దాడుల గురించి రాష్ట్రపతికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి విన్నవించిన విషయాలను తెలిపారు
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















