చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లె గ్రామంలో దయనీయ ఘటన చోటు చేసుకుంది. రైతు సమీవుల్లా తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటారు. కరోనా కాలంలో పంటల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఓ యాక్సిడెంట్ తర్వాత ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇప్పుడు పొలం దున్నడానికి ట్రాక్టర్ కు, కాడెద్దులతో డబ్బు పెట్టే స్థోమత లేక ఆయన ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
Nagavali Floods: ఉగ్రరూపంలో నాగావళి నది, ప్రమాదపు అంచున రైతు భరోసా కేంద్రం| ABP Desam
పదుల సంఖ్యలో అనుచరులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్
Pawan Kalyan Jokes: జనసేన IT సమ్మిట్ లో జోక్స్, సెటైర్స్ వేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్| ABP Desam
TDP Leaders In Mangalagiri: ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న మంగళగిరి టీడీపీ నాయకులు| ABP Desam
Prakasham barrage Flood: ప్రకాశం బ్యారేజీకి భారీ వరద| ABP Desam
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం