అన్వేషించండి
Elephant Demolishes Railway Gate In Parvathipuram: బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి ఏనుగు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం విక్రమపురం రైల్వే గేటు వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఇటీవలే అంతర్రాష్ట్ర రహదారిపై బస్సుపై దాడి చేసిన ఒంటరి ఏనుగు హరి.... ఇవాళ విక్రమపురం రైల్వే గేటు ధ్వంసం చేసింది. ఎనిమిది ఏనుగుల గుంపులో ఉండే ఈ హరి అనే ఏనుగు..... సుమారు నెల రోజులుగా ఒంటరిగా సంచరిస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















