అన్వేషించండి
Gollapudiలో ఉద్రిక్తతలు..టీడీపీ కార్యాలయానికి తాళం వేసిన అధికారులు | Devineni Uma | DNN | ABP Desam
ఎన్టీఆర్ వర్ధంతి రోజున... ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఆఫీసు లీజు వ్యవహారంలో..కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. టీడీపీ కార్యాలయానికి తాళాలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, అధికారులకు బుద్ది రావాలంటూ రోడ్డుపై పడుకుని రక్తదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
MLA Kolikapudi Srinivas Controversy | ఉద్యమ నేతలు రాజకీయాల్లో రాణించలేరా...కొలికపూడి కాంట్రవర్సీ ఏంటీ?
Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
PM Modi Promoting Nara Lokesh : నారా లోకేష్పై ప్రధానిమోదీ అమితమైన అభిమానం..అసలు రీజన్ ఇదే | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement





















