ఎన్టీఆర్ వర్ధంతి రోజున... ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఆఫీసు లీజు వ్యవహారంలో..కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. టీడీపీ కార్యాలయానికి తాళాలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, అధికారులకు బుద్ది రావాలంటూ రోడ్డుపై పడుకుని రక్తదానం చేశారు.
సుభాష్ చంద్రబోస్ అస్తికలను దేశానికి తావాలని paddy art
Ali About 2024 Elections | Pawan Kalyan | YSRCP : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన అలీ
Byreddy Rajasekhar Reddy : సీమ ఫ్యాక్షన్ సినిమాలపై మండిపడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
MLA Kotamreddy Sridhar Reddy Gunmen Return Gift: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కోటంరెడ్డి
Kodali Nani About Sr NTR Death | Chandrababu | Nara Lokesh Yuvagalam | Jr NTR: కొడాలి నాని డిమాండ్
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్