అన్వేషించండి

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

PMFBY Last Date: పంట బీమా పథకం పీఎం ఫసల్ బీమా యోజన దరఖాస్తు గడువును ఆగస్టు 15 వరకు పొడించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఖరీఫ్-2026 PMFBY గడువు ఆగస్టు 15కు పొడిగింపు.
  • ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి పంటలకు ఆర్థిక భరోసా.
  • రుణం తీసుకున్న, తీసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

PMFBY Last Date: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు లేదా తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15, 2026 వరకు పొడిగించింది. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులకు ఈ గడువు పెంపు ఎంతో ఊరట కలిగిస్తుంది. ఇంకా బీమా నమోదు చేసుకోని రైతులు తక్షణమే సమీపంలోని సీఎస్సీ, మీసేవ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పంటల వారీగా బీమా ప్రీమియం వివరాలు (ఎకరానికి):

రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు,క్లెయిమ్ వివరాలు  

పంట పేరు -  ప్రీమియం (ఎకరానికి)   -బీమా మొత్తం (ఎకరానికి)  -          నమోదు చివరి తేదీ
వరి (Paddy)      రూ.76 - రూ.840            రూ.40,000 - రూ.76,860 వరకు      15 ఆగస్టు 2026
కంది                రూ.36 - రూ.400             రూ.38,000                                    15 ఆగస్టు 2026
జొన్న               రూ.38                                                                                 15 ఆగస్టు 2026
రాగి                 రూ.170                                                                               15 ఆగస్టు 2026
మిరప             రూ.360 - రూ.4,500    
పత్తి               రూ.1,140 - రూ.2,100        రూ.38,000 
వేరుశెనగ       రూ.280 - రూ.560                                                                  24 జులై 2026
టమాటా         రూ.1,500                                                                              24 జులై 2026

ఎక్కడ నమోదు చేసుకోవచ్చు?

మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్లు (CSC - డిజిటల్ సేవ)
సమీప ప్రభుత్వ కేంద్రాలు లేదా బ్యాంకులు 
PMFBY అధికారిక పోర్టల్ (pmfby.gov.in) లేదా PMFBY మొబైల్ యాప్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు 

కావాల్సిన డాక్యుమెంట్లు

  • ఆధార్ కార్డు
  • పట్టాదారు పాస్ పుస్తకం  
  • బ్యాంకు పాస్ పుస్తకం
  • ఈ-క్రాప్ నమోదు  
  • చెల్లింపు పూర్తయ్యాక రసీదు డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్య సూచనలు

  • పంట రుణం తీసుకున్న వారైనా, తీసుకోని వారైనా ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పు వివరాలు నమోదు చేయకూడదు.
  • పంట నష్టం వాటిల్లితే, నష్ట తీవ్రతను అంచనా వేసి పరిహారం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. 
  • పీఎంఎఫ్బీవై నమోదుకు ఆగస్టు 15, 2026 వరకు మాత్రమే గడువు ఉండడంతో రైతులందరూ వెంటనే స్పందించి, తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి భద్రత కల్పించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

 

Frequently Asked Questions

పీఎంఎఫ్‌బీవై పంటల బీమా నమోదుకు చివరి తేదీ ఎప్పుడు?

ఖరీఫ్-2026 సీజన్ కోసం పీఎంఎఫ్‌బీవై పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15, 2026 వరకు పొడిగించారు. రైతులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

పీఎంఎఫ్‌బీవై పథకం దేని గురించి?

ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు లేదా తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పథకమే పీఎంఎఫ్‌బీవై.

రైతులు పీఎంఎఫ్‌బీవై కోసం ఎక్కడ నమోదు చేసుకోవచ్చు?

రైతులు సమీపంలోని సీఎస్సీ, మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కేంద్రాలు, బ్యాంకులు, లేదా PMFBY అధికారిక పోర్టల్/యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

పీఎంఎఫ్‌బీవై నమోదుకు అవసరమైన పత్రాలు ఏమిటి?

నమోదుకు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, మరియు ఈ-క్రాప్ నమోదు అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget