అన్వేషించండి
Advertisement
CM YS JAGAN: వరద నష్టం అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్రబృందంతో సీఎం జగన్ భేటీ
రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరిశీలనలను వారి తరపున కునాల్ సత్యార్థి సీఎంకు వివరించారు. మూడురోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించామన్న సత్యార్థి....కడపజిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం తెలిపింది. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని కేంద్ర బృందం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam
Perada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam
Sri Rama Navami Special |Valmikipuram Temple | ఆయుధం చేతపట్టని రాముడు...ఎక్కడున్నాడో తెలుసా..! | ABP Desam
Pawan Kalyan Gave B-Forms To Janasena MLA Candidates | అభ్యర్థులకు బీ-ఫారమ్ లు అందించిన పవన్ కల్యాణ్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోర్టు తీర్పుపై స్థానికులు ఏమంటున్నారు?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets