అన్వేషించండి
మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్.
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద పారిశుధ్య కార్మికులు,సెక్యూరిటి సిబ్బంది ఆందోళనకు దిగారు.మూడు నెలలుగా జీతాలు లేక అవస్దలు పడుతున్నామని,కరోనా కాలంలో కూడ పారిశుధ్యం కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న తమకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ సంస్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకపోవటంతో చివరకు గత్యంతరం లేక సమ్మె చేయాల్సి వస్తుందని అన్నారు,ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















