అన్వేషించండి
Telugu States: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నష్టం?
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే అని కేంద్రం తేల్చేసింది. 2031 లో చేపట్టబోయే జన గణన వివరాల తర్వాతే పునర్విభజన ఉంటుందని అర్థమవుతుంది. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని, నియోజక వర్గాలను ఏపీలో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 వరకు పెంచుకునే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాల పార్టీలు ఆశపడ్డాయి. కానీ మరో రెండు ఎన్నికలు అయ్యాకే.. నియోజకవర్గలా పునర్విభజన ఉంటుందని తెలుస్తోంది. ఇలా అయితే ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేశ్
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























