అన్వేషించండి
Telugu States: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నష్టం?
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే అని కేంద్రం తేల్చేసింది. 2031 లో చేపట్టబోయే జన గణన వివరాల తర్వాతే పునర్విభజన ఉంటుందని అర్థమవుతుంది. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని, నియోజక వర్గాలను ఏపీలో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 వరకు పెంచుకునే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాల పార్టీలు ఆశపడ్డాయి. కానీ మరో రెండు ఎన్నికలు అయ్యాకే.. నియోజకవర్గలా పునర్విభజన ఉంటుందని తెలుస్తోంది. ఇలా అయితే ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















