విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని నేతలు పునరుద్ఘాటించారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎన్ జి ఓ సంఘ నాయకుడు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ పీడీఎఫ్ తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు చెప్పారు.
Kakani Govardhan Reddy On Kotamreddy Sridhar Reddy Phone Tapping: కోటంరెడ్డి వ్యవహారంపై స్పందన
Kotamreddy Sridhar Reddy Viral Audio: కోటంరెడ్డి ఆడియో అంటూ వైరల్ అవుతున్న క్లిప్
YV Subbareddy About Visakhapatnam As Capital: న్యాయపర అడ్డంకులు అధిగమిస్తామన్న సుబ్బారెడ్డి
Ainavilli Vinayaka Temple Special Poojalu: ఈ లక్ష పెన్నుల కోసం ఫుల్ పోటీ..! ఎందుకలా..?
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!