అన్వేషించండి
Advertisement
జగన్, షర్మిల ఎందుకు పలకరించుకోలేదు? ఇక ఆమెది ఒంటరి పోరాటమేనా?
తాను ఒంటరిని అంటూ ఆవేదన చెందుతూ వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ట్విట్ కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా విభేదాలు బయటపడినట్టు కనిపిస్తున్నాయి. అన్నాచెల్లెళ్లు పలకరించుకోలేదు. షర్మిళ-భారతి మాట కూడా మాట్లాడుకోలేదు. నివాళి కార్యక్రమం అయిపోయిన వెంటనే షర్మిళ ట్వీట్ చేశారు. అయితే మనస్తాపానికి గురయ్యారని సన్నిహితులు భావిస్తున్నారు. షర్మిళకు అంత కష్టం ఎందుకొచ్చింది..? నిజంగానే అవమానపడుతున్నారా..? అందుకే బహిరంగంగా చెబుతున్నారా..? షర్మిళ రాజకీయ ప్రవేశం జగన్కు ఇష్టం లేదా..? వైఎస్ సంస్మరణ సభకూ జగన్ ఎందుకు హాజరుకాలేదు.
ఆంధ్రప్రదేశ్
Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్
KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు
BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP
AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement