ఎపీలో సినిమా వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వాతావరణం నెలకొంది.కరోనా పరిస్దితులు తరువాత ధియేటర్ల నిర్వాహణ భారంగా మారటంతో ఆర్దిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఎగ్జిబిటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపున ప్రభుత్వం జీవో 35 ద్వార నిబందనలు కఠినంగా అమలు చేయాలని భావించింది.అయితే దీని పై హైకోర్టు స్టే ఇచ్చింది.దీంతో ప్రభుత్వాన్ని ఎగ్జిబిటర్లు సవాల్ చేసే పరిస్దితులు వచ్చాయి.ఇదే సందర్బంలో ప్రభుత్వం 142 జీవో ను తీసుకువచ్చి,ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వార టిక్కెట్లను విక్రయించాలని భావిస్తోంది.ఈ మెత్తం వ్యవహరం పై ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు శుక్రవారం విజయవాడలో సమావేశం నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నారు.తమ సమస్యలను సీఎం వద్దే తేల్చుకుంటామని అంటున్నారు..
Vijayawada MP Kesineni Nani : మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కేశినేని | DNN | ABP
Minister Gudivada Amarnath : తిరుమల శ్రీవారిసేవలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ | DNN | ABP Desam
KA Paul Comments YS Avinash Reddy CBI Case : అవినాష్ ముందస్తు బెయిల్ పై కేఏ పాల్ | DNN | ABP Desam
అవినాష్ కు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు
DK Shivakumar YS Sharmila Meeting Reason: తణుకులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !