అన్వేషించండి
AP High Court Serious: 400 మంది పిల్లలకు రెండే టాయిలెట్లా.. గురుకుల పాఠశాల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం
AP High Court Serious: అపరిశుభ్రతంగా ఉండో మరుగుదొడ్లు... పక్కనే కాలువలో ప్రవహించే కలుషిత నీటితో స్నానం.. చుట్టూ ఈగలు, దోమల స్వైరవిహారం... చలికాలమైనా కటిక నేలపై పడుకోవడం... ఇన్ని సమస్యలున్నా ఈ స్కూలును పట్టించుకునే నాథుడే లేడు. వెనకబడిన వర్గాల పిల్లలు ఉంటున్న వసతి గృహం పరిస్థితి ఇది. ఈ సమస్యలపై విద్యార్థుల తల్లితండ్రులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్నోసార్లు నిరసనలు తెలిపారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో తాండవపల్లికి చెందిన సామాజికవేత్త, లాయర్ పచ్చిమాల బాబ్జి హైకోర్టు మెట్లెక్కారు.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















