అన్వేషించండి
Ananthapuram Students Ends Life : అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య | ABP Desam
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఎప్పుడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొన్ని పాఠశాలల్లో అయితే కనీసం ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. రాష్ట్రంలో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం సాధించిన అనంతపురం జిల్లా ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అందరిని కంటతడి పెట్టిస్తోంది .
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















