అన్వేషించండి
AP Rains: వరద ఉద్ధృతితో వాగులో పడిపోయిన లారీ
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులో పడింది. జిల్లెడువాగులో వరద ఉద్దృతి అధికంగా ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో గొల్లపల్లి వద్ద శుక్రవారం ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఈ సమయంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ల లారీ ఒకటి అదుపు తప్పి పక్కకు పడింది. డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
సినిమా





















