అన్వేషించండి
Akhila Paksham Leaders On Jangareddygudem :సారా తాగి చనిపోతే సాధారణ మరణాలెలా అవుతాయి? | ABPDesam
West Godavari జిల్లా jangareddygudemలో 26 మంది సారా తాగి చనిపోతే అసెంబ్లీలో మాత్రం వారివి సహజ మరణాలని ఎలా చిత్రీకరిస్తారంటూ అఖిల పక్ష పార్టీ నాయకులు ప్రశ్నించారు. సాధారణ మరణాలైతే పట్టణవ్యాప్తంగా నిన్న 22 మందిని అరెస్ట్ చేసి 620 లీటర్ల బెల్లాన్ని ఎందుకు ధ్వంసం చేశారన్నారు. మృతుల కుటుంబానికి రూ. 25 లక్షల EX gratia ఇవ్వాలని ఘటనపై Sitting Judgeతో Enquiry జరిపించాలని అలానే కల్తీ సారాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















