అన్వేషించండి
Advertisement
Akhila Paksham Leaders On Jangareddygudem :సారా తాగి చనిపోతే సాధారణ మరణాలెలా అవుతాయి? | ABPDesam
West Godavari జిల్లా jangareddygudemలో 26 మంది సారా తాగి చనిపోతే అసెంబ్లీలో మాత్రం వారివి సహజ మరణాలని ఎలా చిత్రీకరిస్తారంటూ అఖిల పక్ష పార్టీ నాయకులు ప్రశ్నించారు. సాధారణ మరణాలైతే పట్టణవ్యాప్తంగా నిన్న 22 మందిని అరెస్ట్ చేసి 620 లీటర్ల బెల్లాన్ని ఎందుకు ధ్వంసం చేశారన్నారు. మృతుల కుటుంబానికి రూ. 25 లక్షల EX gratia ఇవ్వాలని ఘటనపై Sitting Judgeతో Enquiry జరిపించాలని అలానే కల్తీ సారాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
టీడీపీ టికెట్ దక్కకపోవటంతో స్వతంత్రంగా పోటీకి కలమట రమణ సిద్ధం
రుషికొండలో గుప్తనిధులు ఉన్నాయా..? అందుకే అన్ని ఆంక్షలా..?
Klin Kaara Konidela Face Reveal | తిరుమల శ్రీవారి దర్శన సమయంలో కనిపించిన క్లీంకార ముఖం | ABP Desam
Ram Charan Birthday Craze in Tirumala | తిరుమలలో రామ్ చరణ్ ను విష్ చేసేందుకు భారీగా ఫ్యాన్స్ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఆటో
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets