కాకినాడ జిల్లాలో 3 రోజులుగా బెంగాల్ టైగర్ జాడ కనిపించట్లేదు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేదంటూ శరభవరం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం, కూలి పనులకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. మహారాష్ట్ర నుంచి తడోబా ప్రత్యేక బృందాలు ఇంకా రావాల్సి ఉంది. గ్రామస్థులు ప్రస్తుతం ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.
RS Praveen Kumar TSPSC Scam : కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉంది | DNN | ABP Desam
India's First Cable-Stayed Rail Bridge | దేశంలోనే మెుదటి కేబుల్ రైల్వే బ్రిడ్జి | ABP Desam
Time Lapse of Factory Buliding | 150 రోజుల్లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టారు రా సామీ | ABP Desam
Group I exam paper Leak | అవమానాలు భరిస్తూ..ఆకలి మంటలు దాచుకుంటున్న..వీరి ప్రశ్నలకు బదులేది..?| DNN
QR CODE ON SON'S TOMB : కేరళలోని త్రిస్సూర్ లో కుమారుడిపై ప్రేమతో ఓ తండ్రి విన్నూత్న ప్రయత్నం
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి