AP లో మూడు రాజధానుల విషయంలో JaganmohanReddy ప్రభుత్వానికి ఏపీ HighCourt భారీ షాక్ ఇచ్చింది. గురువారం మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్ను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Secret Behind KCR Bangalore Tour: మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు?
Hyderabad Traffic:యూ టర్న్ లు తీసుకునే వాహనదారులు తప్పనిసరిగా చూడవల్సిన వీడియో ఇది| ABP Desam
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
Begum Bazar Honour Killing Full Details: సంచలనం రేకెత్తించిన పరువు హత్యపై పూర్తి వివరాలు ఇవే..!
What is in Disha Panel Report| దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో బయటకు వచ్చిన Sirpurkar Report
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Mahanadu 2022 Ongole: అమ్మ ఒడి అని, నాన్న బుడ్డి పెట్టారు! డబ్బు ఎటు పోతోంది? చరిత్ర హీనులు: చంద్రబాబు
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు