అన్వేషించండి

when Chandrababu Revanth Meet: చంద్రబాబు, రేవంత్ సమావేశం ఎప్పుడు ? విభజన సమస్యలను పరిష్కరించుకుంటారా ?

Telangana News : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన చట్టలో ఉన్న పదేళ్ల నిబంధనకు కాలం తీరిపోయింది.కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్త సీఎంలు బాధ్యత తీసుకుంటారా ?

Revanth And Chandrababu :  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. తెలంగాణలోనూ ఆరు నెలలకిందట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు.  ఇప్పుడు అందరి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన పడింది. ఎందుకంటే.. విభజన పూర్తి అయి పదేళ్లు అయింది. ఇంకా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఈ పదేళ్లలో అన్ని విభజించి.. సమస్యలన్నీ పరిష్కారమవ్వాలన్న ఓ టైం ఫ్రేమ్‌ను విభజన చట్టంలో పెట్టారు. టైం అయిపోయింది కానీ.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. 

పదేళ్లు పూర్తయిన విభజన చట్టం - అలగే సమస్యలు                                               

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించకోవాలి. ఆస్తులు పంచుకోవాలి. ఏకాభిప్రాయం రాకపోతే కేంద్రం పరిష్కరిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర జోక్యం చేసుకున్నది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉన్నారు. ఆ సమయంలో రెగ్యులర్ గా రెండు రాష్ట్రాల మధ్య రాజ్ భవన్ వేదికగా చర్చలు జరిగేవి. కానీ అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి... ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య అంత సత్సంబంధాలు లేవు. అందుకే ఎవరికి వారు పట్టుబట్టి తగ్గలేదు. దాంతో సమస్యలు పరిష్కారం కాలేదు. 

గత ఐదేళ్లుగా కనీస చర్చలు శూన్యం                                 

ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లుగా సచివాలయ భవనాలు ఇచ్చేశారు. దానికి ప్రతిఫలంగా మరే సమస్య పరిష్కారమూ చేయలేపోయారు. ఐదేళ్ల పాటు అసలు రెండు రాష్ట్రాల మధ్య చర్చిలు కూడా జరగలేదు. తెలంగాణ నుంచి ఏపీకి కరెంట్ బకాయిలు రావాల్సి ఉందని చంద్రబాబు ప్రభుత్వం ఎన్సీఎల్టీలో .. తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది.ర అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది. ఆ వివాదం కూడా హైకోర్టులో ఉంది.

ఉమ్మడి సంస్థల ఆస్తులపై ఓ క్లారిటీ వస్తే చాలు                             

ఉమ్మడి సంస్థలు విభజించారు కానీ వాటి ఉమ్మడి ఆస్తులపై మాత్రం రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి రాలేపోయాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమస్యకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పరిష్కారం చూపించారు. అదే్ పద్దతిలో మిగతా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. అలా జరగాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయినందున.. ఎన్డీఏ కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానించలేకపోయారు. 
  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget