అన్వేషించండి

when Chandrababu Revanth Meet: చంద్రబాబు, రేవంత్ సమావేశం ఎప్పుడు ? విభజన సమస్యలను పరిష్కరించుకుంటారా ?

Telangana News : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన చట్టలో ఉన్న పదేళ్ల నిబంధనకు కాలం తీరిపోయింది.కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్త సీఎంలు బాధ్యత తీసుకుంటారా ?

Revanth And Chandrababu :  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. తెలంగాణలోనూ ఆరు నెలలకిందట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు.  ఇప్పుడు అందరి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన పడింది. ఎందుకంటే.. విభజన పూర్తి అయి పదేళ్లు అయింది. ఇంకా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఈ పదేళ్లలో అన్ని విభజించి.. సమస్యలన్నీ పరిష్కారమవ్వాలన్న ఓ టైం ఫ్రేమ్‌ను విభజన చట్టంలో పెట్టారు. టైం అయిపోయింది కానీ.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. 

పదేళ్లు పూర్తయిన విభజన చట్టం - అలగే సమస్యలు                                               

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించకోవాలి. ఆస్తులు పంచుకోవాలి. ఏకాభిప్రాయం రాకపోతే కేంద్రం పరిష్కరిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర జోక్యం చేసుకున్నది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉన్నారు. ఆ సమయంలో రెగ్యులర్ గా రెండు రాష్ట్రాల మధ్య రాజ్ భవన్ వేదికగా చర్చలు జరిగేవి. కానీ అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి... ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య అంత సత్సంబంధాలు లేవు. అందుకే ఎవరికి వారు పట్టుబట్టి తగ్గలేదు. దాంతో సమస్యలు పరిష్కారం కాలేదు. 

గత ఐదేళ్లుగా కనీస చర్చలు శూన్యం                                 

ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లుగా సచివాలయ భవనాలు ఇచ్చేశారు. దానికి ప్రతిఫలంగా మరే సమస్య పరిష్కారమూ చేయలేపోయారు. ఐదేళ్ల పాటు అసలు రెండు రాష్ట్రాల మధ్య చర్చిలు కూడా జరగలేదు. తెలంగాణ నుంచి ఏపీకి కరెంట్ బకాయిలు రావాల్సి ఉందని చంద్రబాబు ప్రభుత్వం ఎన్సీఎల్టీలో .. తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది.ర అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది. ఆ వివాదం కూడా హైకోర్టులో ఉంది.

ఉమ్మడి సంస్థల ఆస్తులపై ఓ క్లారిటీ వస్తే చాలు                             

ఉమ్మడి సంస్థలు విభజించారు కానీ వాటి ఉమ్మడి ఆస్తులపై మాత్రం రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి రాలేపోయాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమస్యకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పరిష్కారం చూపించారు. అదే్ పద్దతిలో మిగతా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. అలా జరగాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయినందున.. ఎన్డీఏ కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానించలేకపోయారు. 
  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు

వీడియోలు

Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget