అన్వేషించండి

when Chandrababu Revanth Meet: చంద్రబాబు, రేవంత్ సమావేశం ఎప్పుడు ? విభజన సమస్యలను పరిష్కరించుకుంటారా ?

Telangana News : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన చట్టలో ఉన్న పదేళ్ల నిబంధనకు కాలం తీరిపోయింది.కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్త సీఎంలు బాధ్యత తీసుకుంటారా ?

Revanth And Chandrababu :  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. తెలంగాణలోనూ ఆరు నెలలకిందట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు.  ఇప్పుడు అందరి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన పడింది. ఎందుకంటే.. విభజన పూర్తి అయి పదేళ్లు అయింది. ఇంకా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఈ పదేళ్లలో అన్ని విభజించి.. సమస్యలన్నీ పరిష్కారమవ్వాలన్న ఓ టైం ఫ్రేమ్‌ను విభజన చట్టంలో పెట్టారు. టైం అయిపోయింది కానీ.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. 

పదేళ్లు పూర్తయిన విభజన చట్టం - అలగే సమస్యలు                                               

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించకోవాలి. ఆస్తులు పంచుకోవాలి. ఏకాభిప్రాయం రాకపోతే కేంద్రం పరిష్కరిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర జోక్యం చేసుకున్నది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉన్నారు. ఆ సమయంలో రెగ్యులర్ గా రెండు రాష్ట్రాల మధ్య రాజ్ భవన్ వేదికగా చర్చలు జరిగేవి. కానీ అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి... ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య అంత సత్సంబంధాలు లేవు. అందుకే ఎవరికి వారు పట్టుబట్టి తగ్గలేదు. దాంతో సమస్యలు పరిష్కారం కాలేదు. 

గత ఐదేళ్లుగా కనీస చర్చలు శూన్యం                                 

ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లుగా సచివాలయ భవనాలు ఇచ్చేశారు. దానికి ప్రతిఫలంగా మరే సమస్య పరిష్కారమూ చేయలేపోయారు. ఐదేళ్ల పాటు అసలు రెండు రాష్ట్రాల మధ్య చర్చిలు కూడా జరగలేదు. తెలంగాణ నుంచి ఏపీకి కరెంట్ బకాయిలు రావాల్సి ఉందని చంద్రబాబు ప్రభుత్వం ఎన్సీఎల్టీలో .. తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది.ర అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది. ఆ వివాదం కూడా హైకోర్టులో ఉంది.

ఉమ్మడి సంస్థల ఆస్తులపై ఓ క్లారిటీ వస్తే చాలు                             

ఉమ్మడి సంస్థలు విభజించారు కానీ వాటి ఉమ్మడి ఆస్తులపై మాత్రం రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి రాలేపోయాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమస్యకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పరిష్కారం చూపించారు. అదే్ పద్దతిలో మిగతా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. అలా జరగాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయినందున.. ఎన్డీఏ కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానించలేకపోయారు. 
  

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
Ranganath Signature Forged Fake Fire NOC Case: హైడ్రా రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ - 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు!
హైడ్రా రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ - 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు!
Telangana Dial 112 Launch : డయల్ 100 స్థానంలో ఇక డయల్ 112 - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీతో తెలంగాణ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం!
డయల్ 100 స్థానంలో ఇక డయల్ 112 - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీతో తెలంగాణ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget