అన్వేషించండి

Telangana News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ - ఒకే రోజు 44 మందికి స్థానచలనం

IAS Transfer: తెలంగాణ ప్రభుత్వం సోమవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. 44 మంది అధికారులను స్థానచలనం కల్పించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి నియమితులయ్యారు.

Telangana Government Tranferred IAS Officers: తెలంగాణ ప్రభుత్వం సోమవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఒకే రోజు 44 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు వీరే

  • జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
  •  కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమించారు.
  • జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి.. చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శితో పాటు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజా రామయ్యను నియమించారు. 
  • ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్ రాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ నియమితులయ్యారు.
  • HMDA కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, GHMC EVDM కమిషనర్‌గా ఏవీ రంగనాథ్, కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి నియమితులయ్యారు.
  • ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
  • రవాణా శాఖ కమిషనర్‌గా కే.ఇలంబరితి.. జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్.
  • జలమండలి ఎండీగా కే.అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా  స్నేహా శబరి
  • జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్.
  • జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హెచ్‌కే పాటిల్, జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉపేందర్ రెడ్డి.
  • కళాశాల, సాంకేతిక విద్యా శాఖల కమిషనర్‌గా శ్రీ దేవసేన, సెర్ఫ్ సీఈవోగా డీ.దివ్య.. ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు.
  • రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాశ్ రెడ్డి.
  • ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిణి, ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు.
  • కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ.రవి, గ్రామీణాభివృద్ధి సీఈవోగా కే.నిఖిల, ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్ భాషా. ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్‌కు అదనపు బాధ్యతలు
  • ప్రోటోకాల్ డైరెక్టర్‌గా ఎస్.వెంకట్రావు.. వ్యవసాయ, సహకార సంయుక్త కార్యదర్శిగా జీ.ఉదయ్ కుమార్.
  • పిషరీస్ డైరెక్టర్‌గా ప్రియాంక, టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి, రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండిగా కాత్యాయని దేవి
  • పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి, ఆయనకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
  • వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
  • భద్రాచల ఐటీడీఏ పీవోగా రాహుల్, మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి, టీడీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది.

Also Read: Revanth Delhi Tour : ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం
Telangana paddy cultivation reduction: తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!
తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget