అన్వేషించండి

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Jayalalitha మరణం తర్వాత అన్నాడీఎంకేను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి.

Vijayashanthi Meets VK Shashikala In Chennai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళను (VK Shashikala) తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) కలిశారు. వీరి భేటీ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. శశికళ (VK Shashikala) జైలు నుంచి విడుదలైన సమయంలో చెన్నైలోని ఆమె నివాసంలో విజయశాంతి (Vijayashanthi) బహిరంగంగానే సమావేశం అయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి రహస్యంగా కలిశారు. ఈ భేటీలో వీరు ఇద్దరూ శశికళ (VK Shashikala News) భవిష్యత్ రాజకీయ ప్రయాణం గురించి కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. 

జయలలిత (Jaya Lalitha) మరణం తర్వాత అన్నాడీఎంకే కార్యకలాపాలను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే నుంచి విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ చీఫ్ గా ఉన్న ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అప్పుడు సఫలం కాలేదు.

ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన వారిని మళ్లీ కలపాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయశాంతి (Vijayashanthi) శశికళతో భేటీ అయినట్లుగా సమాచారం.

శశికళ ప్రస్తుతం తమిళనాడు అంతటా ఆధ్యాత్మిక యాత్ర (VK Shashikala Tour) చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆమె తన మద్దతుదారుల కోసం బహిరంగ సభలకు కూడా హాజరవుతున్నారు. ఇంకా త్వరలో తన రాజకీయ యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు శశికళ గతంలోనే చెప్పారు. రెండు రోజుల క్రితం కూడా, అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని వాలంటీర్లు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నేతలు తనతో టచ్‌లో ఉన్నారని కూడా చెప్పారు. అన్నాడీఎంకేలోని కొందరు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని శశికళ ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

అన్నాడీఎంకేకు తాను కచ్చితంగా నాయకత్వం వహిస్తానని, దానిపై తనకు 100 శాతం విశ్వాసం ఉందని శశికళ (VK Shashikala) గత వారం చెప్పారు. అధిష్టానాన్ని మళ్లీ పటిష్ఠం చేసేందుకు శశికళ సీక్రెట్ ప్లాన్ తో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) తాజాగా శశికళను (VK Shashikala) రహస్యంగా కలిశారు.

Also Read: TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget