అన్వేషించండి

Revanth Reddy: నన్ను దొంగ దెబ్బ తీసే కుట్ర జరుగుతోంది - కొడంగల్‌లో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana News: కొడంగల్‌ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Kodangal News: తనను దొంగ దెబ్బతీయడం లక్ష్యంగా తెరవెనుక గూడు పుఠాణి జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని పడేయాలని కొంత మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని అన్నారు. కొడంగల్‌ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో తన ప్రతిష్ఠను తగ్గించడం కాదని.. కొడంగల్ ప్రతిష్ఠను దెబ్బతీయడం అని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని అన్నారు. ‘‘రేపు ఏదైనా తప్పిదం జరిగితే క్రిష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతుంది. కొడంగల్ లో వచ్చే సిమెంటు ఫ్యాక్టరీ, నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం, పాలమూరు - రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా పోవడం లాంటి నష్టాలు ఎన్నో జరుగుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. 

డీకే అరుణ ఎలాగైనా సరే తనను దెబ్బతీయాలని, తూట్లు పొడిచి తన ఇజ్జత్ తీయాలని చీకట్లో తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపు ఇచ్చారు. పాలమూరు పార్లమెంటు సీటుకు కొడంగల్ నుంచి భారీ మెజారిటీ రావాలని కోరారు. వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రజల సిపాయిగా ఢిల్లీలో ఉండి పని చేస్తాడని రేవంత్ రెడ్డి అన్నారు.

‘‘రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి? మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్, వెటర్నరీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కిందపడేయాలా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి నారాయణపేట ఎత్తిపోత పథకంతో ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నందుకు కిందపడేయాలా? సిమెంటు ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు కింపడేయాలా? ఎందుకు నన్ను కిందపడేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మన గౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు చూశారు. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. సోనియమ్మ నాయకత్వంలో ఈరోజు రూ.5 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. కొడంగల్ నుంచి పాలమూరు ఎంపీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ ఇచ్చి అందరి కుట్రలు, కుతంత్రాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Gumpu Mestri Speech: అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Breaking News:తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Embed widget