అన్వేషించండి

BJP Office : హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌కు ఉగ్రముప్పు - భద్రత కోసం ఖర్చులు భరించాలన్న పోలీసులు !

హైదరాబాద్‌లో బీజేపీ ఆఫీసుకు ఉగ్రముప్పు ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకు అవసరమైన ఖర్చులు పెట్టుకోవాలని పోలీసులు బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు.

హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం అయిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్‌కు ( BJP Office ) పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. ఉగ్రవాదుల ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు ( Hyderabad ) చెందిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బీజేపీ ఆాఫీసును పరిశీలించారు. భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టు బడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉంది.  అలాగే నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ కారణంగా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. సమాచారం సేకరించారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు.

మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునే పనిలో టీఆర్ఎస్ - మోదీ మాటలతో రాజకీయ కార్యాచరణ !

 రెండు వారాల క్రితం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించాయి.  అప్పట్లో సంబంధంలేని వ్యక్తులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని  బీజేపీ తెలంగాణ నేతలకు ( Telangana BJP leaders ) ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం  అందించాయి.పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారిపై మానిటరింగ్ లేదని హెచ్చరించింది. పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు ఈ మేరకు హెచ్చరించాయి. దీంతో   ముందు జాగ్రత్తగా గుర్తింపు కార్డు లేని కార్యకర్తలను కూడా బీజేపీ కార్యాలయంలోకి ప్రదర్శనల కోసం రావొద్దని సూచిస్తున్నారు. అనుమతించడం లేదు. బీజేపీ ముఖ్య నేతలు కూడా రాష్ట్ర కార్యాలయంలో పని ఉన్న వారు మాత్రమే రావాలని సూచిస్తున్నారు. 

జీవో జారీ చేసి ఆరేళ్లయినా అమలు చేయరా ? ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం !

అప్పట్నుంచి హైదరాబాద్ ఆఫీసుకు భద్రత ఉన్నప్పటికీ తాజాగా  హైదరాబాద్ ఎంపీ ఓవైసీపై ( MP Owisi ) యూపీలో కాల్పులు జరగడంతో మరోసారి బీజేపీ ఆఫీస్‌పై దాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎంఐఎం కార్యకర్తలైనా దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా తమ కార్యాలయానికి వస్తున్న హెచ్చరికలపై స్పందించారు.ది. భద్రత కల్పించాల్సి‌ బాధ్యత పోలీసులదే అని బీజేపీ పేర్కొంది. అయితే భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.  ఈ క్రమంలో పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో‌ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు ఖర్చులు భరిస్తారో లేదో స్పష్టత రాలేదు కానీ పోలీసులు మాత్రం భద్రత ( Police Secuerity ) కల్పిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget