అన్వేషించండి

Bhatti Vikramarka: 2 రోజులకే పాదయాత్ర ఆపేస్తానన్నారు, జనం అరచేతిలో పెట్టుకొని నడిపించారు: భట్టి విక్రమార్క

రాష్ట్రం ఏర్పడే సమయంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.

CLP Leader Bhatti Vikramarka:  తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాంపు వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఉందని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఆదిలాబాద్ జిల్లా సమస్యల కు పరిష్కారం చూపిస్తాం 
మంచిర్యాలలో నిర్వహించిన సత్యగ్రహ దీక్ష (Congress Party Meeting In Mancherial) సభ ప్రజల మద్దతు తమకు ఉందని నిరూపించిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భట్టి విక్రమార్క క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంచిర్యాలలో సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల కు పరిష్కారం చూపిస్తాం అన్నారు.  సహజ వనరులను సరిగా వాడుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని, ఇక్కడ ఉన్న సహజ వనరులను ప్రభుత్వం ధ్వంసం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్..
1) పిప్పిరి నుంచి పాదయాత్ర ప్రారంభం అయినప్పుడు.. ఒక్కటి రెండు రోజులకు పాదయాత్ర ఆపేస్తారు అని కొందరు అన్నారు. కానీ ఇక్కడి జనం నన్ను అరచేతిలో పెట్టుకొని నడిపించారు. ఆదివాసీల ప్రేమ, గిరిజనేతరుల పార్టీ శ్రేణుల ప్రోత్సాహాంతో ముందుకు నడిపించింది.
2) తెలంగాణ రాష్ట్రంలో అనేక సహజ వనరులు ఉన్నాయి. సరిగా వాడుకుంటే సస్యశ్యామలం అయ్యేది. ఇక్కడ ఉన్న సహజ వనరులను ప్రభుత్వం ధ్వంసం చేసింది.
3) సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోడు హక్కులని కాలరాసింది. వారికి భూమి హక్కు పట్టాలను ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసింది బీఆర్ఎస్ సర్కార్.
4) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.
5) 18 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేని పరిస్తితి ఉంది.
6) మిగులు బడ్జెట్ ఉంటే 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయి.
7) మిషన్ భగీరథ, కాలేశ్వరం స్కాం లని చూపెట్టి దేశ మొత్తం ఇదే మోడల్ అభివృద్ధి చేస్తావా...
8) కేసీఆర్ కు శిక్షా సమయం ఆరంభం అయింది.
9) బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పెట్టిన స్కీం ఏది సక్సెస్ అయింది.
10) అర్హులైన పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూంలు ఏవి.. అన్ని పథకాలను సర్వ నాశనం చేసారు.
11) మళ్లీ ఎన్నికలు వస్తున్నా సీఎం కేసీఆర్ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు.
12) బిఆర్ఎస్ సర్కార్ కు జడ్జ్ మెంట్ డే త్వరలోనే వస్తుంది, అందుకు సిద్ధంగా ఉండాలి అన్నారు భట్టి విక్రమార్క.

 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget