By: ABP Desam | Updated at : 02 Apr 2023 01:03 PM (IST)
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (ఫైల్ ఫోటో)
మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం సికాస కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖను విడుదల చేశారు. దుర్గం చిన్నయ్య పని కోసం తన వద్దకు వచ్చే మహిళలను లొంగదీసుకున్నారని, రౌడీయిజం చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా చిన్నయ్య మారారని, మోసం చేసే కంపెనీలతో చేతులు కలిపి రైతులను మోసం చేశారని లేఖలో ఆరోపించారు. వెంటనే నష్టపోయిన రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్య అనుచరులు గడ్డం బీమా గౌడ్, సాన శ్రావణ్, సన్నిబాబు, సుదర్శన్, మాధవ్, ప్రకాష్ లు తమతీరు మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?