అన్వేషించండి

Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమే - కేసీఆర్ నిర్ణయంతో 40 వేల కోట్ల నష్టం!

Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ అంతా ప్రచార ఆర్భాటమేనని ఎమ్మెల్సీ జీవర్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల 40 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఫైర్ అయ్యారు.  

Jeevan Reddy on KCR: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమేనని అన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల విద్యుత్ సంస్థలకు 40 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. కేసీఆర్ నువ్వు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నావ్.. అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సబ్ స్టేషన్ల దగ్గర రైతులు ఆందోళనకు దిగుతున్నారని.. తెలంగాణ ప్రాంతంలో బోరు బావుల మీద ఆధారపడే రైతులు ఎక్కువ అని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ పై ఎండీ ప్రభాకర్ ఒక క్లారిటీ ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 4000 విద్యుత్ మెగా వాట్ల ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోక పోవడం శోచనీయం అన్నారు. 

యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు అనవసరం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. రామగుండంలో లేదా కొత్తగూడెంలో ప్రాజెక్టులో వేయాలని... కానీ యాదాద్రిలో పవన్ ప్రాజెక్ట్ వేయడం వృథా అని అన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు బొగ్గు రవాణా ఖర్చులు తలకు మించిన భారం అని చెప్పుకొచ్చారు. కమిషన్ల కక్కుర్తి కోసం యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనతో ఈరోజు 40వేల కోట్ల భారం పడుతుందని ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంట్ మాతో కాదని ప్రభుత్వం చెప్పాలని సూచించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. ప్రతీ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో సరైన సమయానికి కరెంట్ ఇవ్వగలిగామన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ప్రశ్నించారు. కిలో వాట్స్ కు అదనపు డెవలప్మెంట్ కు అదనపు ఛార్జీలు వేస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు.

ఎందుకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నరు..

అదనపు డిపాజిట్ ఎందుకు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిరుపేద వర్గాలపై దొడ్డిదారిన అదనపు ఛార్జీలు వేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణపై ఎందుకు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ మేము ఎప్పుడు అడగలేదని అన్నారు. పంటలకు సరిపడా కరెంట్ అడిగామన్నారు. 13 గంటలకు కరెంట్ సరిపోతుందని చెప్పారు. అదనపు కాంజెక్షన్ ఛార్జీలు వెంటనే ఆపాలన్నారు. సొలార్ పవర్, థర్మల్ పవర్ కంటే తక్కువ యూనిట్స్ ఉంటుందన్నారు.  తెలంగాణలో 40 సాతం విద్యుత్ సరఫరా లోటు ఉందన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు తెలంగాణాకు గుది బండలాగా మారాయని అన్నారు. ఇప్పటికైనా కరెంటు కొన్ని గంటల పాటు తగ్గిస్తామని ప్రకటించి, భారాన్ని తగ్గించాలని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget