అన్వేషించండి

Forest Officer Idea: అటవీ విస్తీర్ణం పెంచేందుకు అధికారుల అదిరిపోయే ఐడియా, ఏంటంటే?

Forest Officer Idea: జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారులు అడవి విస్తీర్ణం పెంచేందుకు అద్భుతమైన ఐడియాను అమల్లో పెట్టారు. డ్రోన్లను వాడుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలు నాటుతున్నారు. 

Forest Officer Idea: జగిత్యాల జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఆ శాఖ అధికారులు అద్భుతమైన ఐడియాను కనిపెట్టారు. అంతే కాదు అనుకున్న ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. వనాలను పెంచేందుకు ముందుగా విత్తనాలు వేయాలి. గతంలో అయితే హరిత వాహనాలను వీటి కోసం వాడుకున్నారు. కొన్ని చోట్లకు అయితే కాలి నడకన వెళ్లి విత్తులు నాటాల్సి వచ్చేది. కానీ ఇప్పడు సరికొత్త టెక్నీలజీని వాడుతూ అందిరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే అసలు ఏం చేస్తున్నారని అని అనిపిస్తోంది కదా..

డ్రోన్ల ద్వారా విత్తనాలు.. 
సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా సుదూర తీరాల్లో, గుట్టల్లోని ప్రాంతాల్లో విత్తనాలను నాటడానికి సీడ్ బాల్స్ ని వినియోగించారు. ఎత్తైన గుట్టలు, సమస్యాత్మ ప్రాంతాల్లోకి వెళ్లకుండానే... డ్రోన్ల ద్వారా దాదాపు 25 వేల విత్తనాలను వేశారు. అడవీ విస్తీర్ణం పెంచేందుకు డ్రోన్లు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అంటున్నారు.

"వన్ బిలియన్ మొక్కలు వేయాలనే ఉద్దేశంతోనే డ్రోన్లను వాడుతున్నాం. ముఖ్యంగా గుట్టలు, వెళ్లలేని ప్రాంతాల్లోకి సీడ్ బాల్స్ తయారు చేసి.. డ్రోన్స్ ద్వారా వేస్తున్నాం. కెమెరాల్లో చూస్తూ.. డ్రోన్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సీడ్ బాల్స్ వదులుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ లేని మొక్కలు ఎక్కువగా నాటేందుకు దృష్టి సారించాం. మారుత్ అనే స్వచ్చంధ సంస్థ వారు మాకు సాయం చేశారు. వీరి ద్వారానే మేము ఇన్ని మొక్కలను సులువగా నాటగలిగాం. " - వెంకటేశ్వరరావు, జిల్లా అటవీశాఖ అధికారి

ఇప్పటి వరకు 25 వేల సీడ్ బాల్స్..!

సాధారణంగా మొక్కలు నాటడానికి అత్యధిక సమయం తీసుకునే ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇలా వాడటం ద్వారా దాదాపు ఒక కిలో మీటరు వరకు అంబర్ పేట గుట్ట ప్రాంతంలో 25 వేల వరకు సీడ్ బాల్స్ వదిలేయగల్గినట్లు వివరించారు. విత్తనాలకు తగిన పోషకాలతో కూడిన సీడ్ బాల్  ద్వారా అటవీ విస్తరణ త్వరితగతిన జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు.

అందుకే విత్తనం నుండి మొక్కగా పరిణామం చెందే క్రమంలో ఎలాంటి క్రిమి కీటకాలకు ఆహారంగా మారే అవకాశం లేకుండా... విత్తనాలు తమ చుట్టూ ఉన్న మట్టి ద్వారానే పోషకాలను అందుకోగలుగుతాయని స్పష్టం చేశారు. దీనికి తోడుగా టెక్నాలజీ వాడడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటే ఈ ప్రక్రియను తాము త్వరగా పూర్తి చేయగల్గామని జగిత్యాల అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

హ్యాట్సాఫ్ టు ఫారెస్ట్ ఆఫీసర్స్..!

విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రియులు అధికారుల ఐడియాకు ఫిదా అయ్యారు. కొత్త టెక్నాలజీని వాడుకొని మొక్కలు పెంచడం అనేది చాలా మంచి విషయం అని చెబుతున్నారు. అంతరించి పోతున్న అడువుల విస్తీర్ణం పెంచేందుకు.. సరికొత్త టెక్నాలజీ వాడడం గర్వించదగ్గ విషయం అని అంటున్నారు. ఏది ఏమైనా అడవుల పెంపకం, విస్తీర్ణం పెంచడం వల్ల స్థానిక ప్రజలలతో పాటు అడవిలో ఉండే జంతువులకు కూడా మంచి జరుగుతుందని చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget