అన్వేషించండి

Jagtial News : జైలులో ఉన్న బాధితుడు, వీడియో కాల్ లో విచారించి పరిష్కరించిన జడ్జి

Jagtial News : జైలులో ఉన్న వ్యక్తితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి కొడుకు యాక్సిడెంట్ కేసును పరిష్కరించారు జగిత్యాల జిల్లా జడ్జి.

Jagtial News : ఓ యాక్సిడెంట్ ను కేసు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించారు జిల్లా జడ్జి.  ధర్మపురి పట్టణంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును జడ్జి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించిన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ధర్మపురికి చెందిన శ్యామ్ రావు హరీష్ కవితల పెద్ద కుమారుడు 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటనలో ట్రక్కు యజమానులపై కేసు నమోదు కావడంతో వీరి తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే చివరికి పరిష్కారం అయ్యే దశకు చేరుకున్న సమయంలో శ్యామ్ రావు హరీష్ అరెస్టు అయ్యారు. అతడు చంద్రపూర్ లోని జైల్లో ఉన్నారు. దీంతో లీగల్ సర్వీస్ ఛైర్మన్, జిల్లా జడ్జి నీలిమ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యను పరిష్కరించారు. పిటిషనర్ల కోరిక మేరకు పరిహారం చెల్లించి లోకదాలత్ లో కేసుని ముగించినట్లు న్యాయవాది గుండి రాములు తెలిపారు.

చేయని నేరానికి 14 ఏళ్ల జైలు జీవితం

చేయని నేరానికి 14 ఏళ్లు జైలు జీవితం గడిపాడు తెలంగాణ యువకుడు. ఓ వ్యక్తి మృతి కేసులో అరెస్టుగా దుబాయ్ కోర్టు యువకుడికి మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబం క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో యువకుడిని జైలు నుంచి రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన మాకురి శంకర్‌ 2006లో ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిలో చేరాడు.  శంకర్ దుబాయ్‌కు వెళ్లే సమయంలో అతడి భార్య గర్భిణీ. కొన్ని రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు. 2009లో శంకర్ స్వగ్రామానికి తిరిగి రావాల్సి ఉన్నా అనుకోని ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. శంకర్ పనిచేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన దుబాయ్ పోలీసులు ఆ వ్యక్తి మరణించడానికి శంకర్‌ కారణమని అరెస్టు చేశారు.  అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అతడు ప్రమాదవశాత్తు జారిపడిపోయాడని శంకర్ ఎంతగా ప్రాధేయపడినా స్థానిక కోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో విచారించిన దుబాయ్ కోర్టు 2013లో శంకర్‌కు మరణశిక్ష విధించింది. మరణశిక్షపై పునఃపరిశీలన చేయాలని శంకర్ కోర్టును అప్పీలు చేయగా తిరిగి విచారణ ప్రారంభం అయింది.  

క్షమాభిక్షతో స్వదేశానికి 

అయితే శంకర్ కు కోర్టు ఒక అవకాశం ఇచ్చింది. మరణశిక్ష కొట్టివేయాలంటే మృతుని కుటుంబం నుంచి క్షమాభిక్ష అనుమతి తీసుకురావాలని కోర్టు సూచించారు. దీంతో శంకర్‌ కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత దేగాం యాదాగౌడ్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఆయన దుబాయ్‌లోని న్యాయవాదిని కాంటాక్ట్ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయింది రాజస్థాన్‌ యువకుడు అని తెలుసుకున్న శంకర్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి, రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మృతుని కుటంబ సభ్యులు క్షమాభిక్షకు ఒప్పుకున్నారు. అయితే ఆ పరిహారాన్ని శంకర్ కుటుంబ సభ్యులు విరాళాల రూపంలో వసూలు చేసి మృతుని కుుటుంబానికి అందించారు. దీంతో బాధిత యువకుడి కుటుంబం క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేయటంతో వాటిని దుబాయ్‌ కోర్టుకు సమర్పించారు. దీంతో అక్కడి కోర్టు శంకర్‌కు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించింది. వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శంకర్ స్వగ్రామం చేరుకున్నారు.  దాదాపు 17 ఏళ్ల తర్వాత శంకర్ ఇంటికి చేరుకున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget