అన్వేషించండి

Revanth Reddy: హత్యాచార బాలిక కుటుంబానికి రేవంత్ పరామర్శ.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. 

 

సైదాబాద్ లో బాలిక హత్యాచార కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హత్యాచారం నిందితున్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరగడం లేదని.. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికి మంత్రులు స్పందించలేదని విమర్శించారు. గంజాయ్ మత్తులో ఒక దుర్మాగుడు.. చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.  నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

మద్యం అమ్మకాలు.. గంజాయ్ అమ్మకంతో ఇటు వంటి దారుణాలు జరుగుతున్నాయని లోకేశ్ చెప్పారు. హోంమంత్రి ఈ ఘటనపై స్పందించకపోవడం బాధకరమన్నారు. దత్తత తీసుకున్న ఈ సింగరేణి కాలనీని ఎందుకు సందర్శించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు.  ప్రభుత్వం చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.  

తెలంగాణను మాదక ద్రవ్యాలకు బానిసని చేశారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం 10 వేల కోట్ల నుంచి 36 వేల కోట్లకు పెరిగింది. 12 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు మద్యానికి బానిస అవుతున్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం లాంటి వ్యసనాలకు తెలంగాణ యువత బానిస అయింది. డ్రగ్స్ కు కేటీఆర్, మద్యానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ లో పెరుగుతున్న ఈ విష సంస్కృతికి కేసీఆర్ కుటుంబమే కారణం.
     - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇంత పెద్ద నేరం జరిగి 5 రోజులు అయినా సిటీ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలాన్ని సందర్శించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.  'బాధితుల పక్షాన పోరాటం చేసిన వారిపైన కేసులు పెట్టారు. ఇంత దారుణమా.. ఈ నెల 17వ తేదీన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఆయనను బీజేపీ నాయకులు ఇక్కడ కు తీసుకువచ్చి ఈ కుటుంబానికి భరోసా ఇప్పించాలి. తాము ఈ విషయంలో అమిత్ షా అపాయింట్ మెంట్ అడుగుతాం. ఇవ్వకపోతే కేసీఆర్, అమిత్ షా ఒకటే.. ఈ బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read: TS High Court On Immersion: తీర్పును సవరించేది లేదు.. నిమజ్జనంపై గతంలోనే ఉత్తర్వులిచ్చాం.. అయినా పాటించకపోవడమేంటి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget