అన్వేషించండి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో కూడా తెలియదని రాజాసింగ్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాలను... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజకీయ వేదికలుగా వాడుకున్నారని మండిపడ్డారు. కొల్లూరులో డబుల్ బెడ్రూంల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం వస్తే....వెళ్తానన్నారు రాజాసింగ్. మంత్రి హరీశ్​రావు చేతుల మీదుగా జరిగిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని...బీజేపీని విమర్శించడానికి అధికార పార్టీ అనుకూలంగా మార్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో కూడా తెలియదని రాజాసింగ్ మండిపడ్డారు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని ఎమ్మెల్యేలతో అధికార పార్టీ నిండిపోయిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి....ఏ సమావేశాల్లో ఎలా మాట్లాడాలి...ఏ సందర్భంగా ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేసీఆర్ కు సూచించారు. 

కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్లను...ఆర్థిక మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే...చేతల సర్కార్ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పేదలకు ఇలాంటి ఇళ్లను ఏ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయని...చేతలు మాత్రం గడప కూడా దాటవని విమర్శించారు. లక్షల విలువ చేసే భూమిలో....సీఎం కేసీఆర్ ఇళ్లు కట్టించారని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను రాజకీయంగా వాడకోవడంపై రాజాసింగ్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సిఫార్సులు చేసిన వారికే డబుల్ బెడ్రూం ఇస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు మళ్లీ ఇస్తున్నారని అన్నారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకుండా....అనర్హులకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తప్పు పట్టారు. 

రాజాసింగ్...తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ విజయం సాధించారు. ఆ తర్వాత  2014 ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి గెలుపొందారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ...అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన...రెండో సారి శాసనసభకు ఎన్నికయ్యారు. వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్ పై...సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. పార్టీ మార్పుపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను లౌకికవాద పార్టీల్లోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget