అన్వేషించండి

pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 

Pastor Praveen Kumar Case:పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వానికి భార్య జెస్సికా రిక్వస్ట్ చేశారు. విధ్వేషపూర్తి ప్రకటనలు వద్దని మద్దతుదారులకు అభ్యర్థించారు.

Pastor Praveen Kumar Case: గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు మరో మలుపు తిరిగింది. ఆయన మృతి దర్యాప్తు సరైన మార్గంలో వెళ్తోందని ప్రవీణ్‌ భార్య జెస్సికా ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై ఇప్పటి వరకు తనకు అండగా ఉన్న వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలపై నమ్మకం ఉంచుందామని పిలుపునిచ్చారు. 

ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో ఏమన్నారంటే..." క్రిస్టియన్ సమాజం నుంచి వచ్చిన మద్దతకు చాలా ధన్యవాదాలు. ప్రవీణ్‌ను ఇది మరింత ఉన్నతంగా మార్చింది. ఆయన భర్తగా, తండ్రిగా నాకు మా పిల్లకు చాలా ప్రేమను అందించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈ టైంలో మీరు పడుతున్న బాధ మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు శాంతిని, నా కుటుంబం కోలుకునేందుకు కాస్త టైం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమను, శాంతిని, వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాను. యేసు క్షమించినట్టు మనం కూడా క్షమించేద్దాం. యేసు ప్రేమించినట్టు మనం ప్రేమిద్దాం. బైబిల్ చెప్పినట్టు భారాన్ని అధికారులకు వదిలేద్దాం. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. 

సమాజాన్ని విడగొట్టేలా చర్యలు చేయడం కంటే మనుషులు కలిపేలా ప్రవర్తిద్దామని జెస్సికా పిలుపునిచ్చారు. "విధ్వంసం వైపు ఆలోచించడం కంటే జీవితాలను నిలబెట్టేలా చూద్దాం. ఆకలిగా ఉన్న వాళ్లకు ఆహారం. అనాథులకు రక్షణగా, పేదలకు మద్దతు ఇద్దాం. నెగిటివిటీని విస్తరించడం కంటే ప్రేమ, నిజాన్ని వ్యాప్తి చేయడంలో మనం దృష్టి పెడదాం. జీసస్ మరణించి మన జీవితాలను నిలబెట్టారు. ఈ ఉదాహరణమే మనం ఫాలో అవుదాం. క్షమించే స్వభావం, ప్రేమతో, మంచితనంతో జీవితాలను నిలబెట్టేందుకే మన జీవితాలను డెడికేట్ చేద్దాం. ధ్వేషంతో ఏం చేయలేం." అన్నారు. 

ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రవీణ్ మృతిపై త్వరగా నిజాలు నిగ్గుతేల్చేలా సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని రిక్వస్ట్ చేశారు.  "ఈ విషయంపై త్వరగా విచారణ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వం విచారణపై మాకు నమ్మకం ఉంది. మతసామరస్యాన్ని దెబ్బతీసేలా చర్యలు చేపట్టొద్దని అభ్యర్థిస్తున్నాను. నా భర్త ప్రవీణ్‌ ఎప్పుడూ సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించలేదు. " అని చెప్పుకొచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget