అన్వేషించండి

Godavari Express Derails: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ప్రజల ప్రాణాలు కాపాడిన టెక్నాలజీ!

Godavari Express Derails: గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్లే ప్రమాదం తప్పిందని, వేల మంది ప్రాణాలు నిలిచాయని అధికారులు చెబుతున్నారు.

Godavari Express Derails: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బీబీ నగర్ సమీపంలో పట్టాలు తప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్లే పెను ప్రమాదం తప్పిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని వల్లే వేల మంది ప్రాణాలు నిలిచాయని, ఎలాంటి గాయాలు కాకుండా అంతా క్షేమంగా బయట పడగలిగారు. గోదావరి ఎక్స్ ప్రెస్ భోగీలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్ మన్-బుష్) బోగీలు. ఒక ఎల్‌హెచ్‌బీ కోచ్ కాలపరిమితి 35 సంవత్సరాలు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ టెక్నాలజీ వల్లే రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్ తో కోచ్ లు తయారు అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్ లను తయారు చేయిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. 

ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది..!

ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్లే అతిపెద్ద ప్రమాదం నుంచి గోదావరి రైలును బయట పడేసింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్ల ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో మరో బోగీ ఢీ కొట్టడం కానీ.. ఇతర ప్రమాదకర పరిస్థితులు ఉండబోవు. ఈ టెక్నాలజీతో తయారు చేసిన బోగీలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు పక్కకు ఒరిగపోవడం జరగదు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.

రైలు ఎంత స్పీడులో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం వల్ల కంట్రోల్‌ అవుతుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగల్గుతుంది. ఘటనా స్థలానికి నేరుగా తానే వెళ్లిన అరుణ్‌ కుమార్‌ పరిస్థితులు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 16కుపైగా బోగీలతో విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ఆరో బోగీ పట్టాలు తప్పినట్లు గుర్తించామన్నారు. రైల్లో ఉన్న వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. 

ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్..

ప్రయాణికుల కోసం 040 27786666 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారనిన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget