అన్వేషించండి
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్ మీదికి చంద్రబాబు, రేవంత్! స్పెషల్ ఏంటో తెలుసా?
Hyderabad News: త్వరలో హైదరాబాద్లో తొలిసారిగా ప్రపంచ కమ్మ మహాసభ జరగనుంది. ఈ వేదికపైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కనిపిస్తారని అంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















