By: ABP Desam | Updated at : 09 Mar 2023 08:53 AM (IST)
కవిత (ఫైల్ ఫోటో)
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించినట్లు సమాచారం. తాను 11వ తేదీన విచారణకు రాగలనని కవిత లేఖలో ఈడీని బుధవారం (మార్చి 8) కోరారు. దీనిపై గురువారం (మార్చి 9) ఉదయం ఈడీ అధికారులు స్పందించారు. కవిత విజ్ఞాపనకు ఈడీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మార్చి 11వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీంతో ఈడీ అధికారులు ఆమె లేఖను పరిగణనలోకి తీసుకుంటారా లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది.
మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్
ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈ విలేకరుల సమావేశం ఉండనుంది. రేపు జంతర్ మంతర్లో మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ధర్నా చేయనున్నారు. 11న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే ప్రెస్ మీట్లో రేపు నిర్వహించబోయే జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఈడీ నోటీసుపై కవిత మాట్లాడనున్నారు.
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!