అన్వేషించండి

KCR : కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ రెడీ - భారీ బలప్రదర్శనకు ఏర్పాట్లు !

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా బలప్రదర్శన చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.గ్రేటర్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల కార్యకర్తల్ని హైదరాబాద్‌కు రావాలని పిలుపునిచ్చారు.

KCR Kaleshwaram Commission: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు బుధవారం హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై, బూర్గుల రామకృష్ణారావు భవన్ లో జరుగనున్న పీ సీ ఘోష్ కమిషన్ విచారణకు,  11.06.2025 బుధవారం ఉదయం 11.30 గంటలకు హాజరు కానున్నారు. ఉదయమే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అక్కడ్నుంచి ర్యాలీగా బీఆర్కే భవన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

రాజకీయంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్            

ఇది రాజకీయ పరమైన కేసుగా భావిస్తున్న బీఆర్ఎస్ రాజకీయంగానే ఎదుర్కోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు అంతర్గతంగా సమాచారం ఇచ్చారు. ఉదయం కల్లా హైదరాబాద్ చేరుకోవాలని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు.. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మోహరించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్దకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని.. తెలంగాణ భవన్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ విచారణ  గంట నుంచి రెండు గంటలు సాగే అవకాశం ఉంది. ఈ లోపు హైదరాబాద్ మొత్తం బలప్రదర్శన చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.       

ఇన్ కెమెరాలో కేసీఆర్ స్టేట్ మెంట్ రికార్డు           

ఇప్పటి వరకూ సాక్షుల్ని బహిరంగ విచారణ చేశారు.  ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా ముందు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరయ్యేలా అవకాశం కమిషన్ కల్పించినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఇంజినీర్లతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించింది. హరీష్ రావు,  ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. చివరికి కేసీఆర్ హాజరువుతున్నారు. కేసీఆర్ చుట్టూనే ఈ విచారణ జరుగుతోంది కాబట్టి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఆసక్తికరం.               

భారీ బలప్రదర్శనకు నిర్ణయం           

ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవ్వాలని నిర్ణయించడమే కీలకమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  కమిషన్ చట్టబుద్ధతను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా.. అలా చేయడం వల్ల.. వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉందన్న కారణంగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా అడిగే అవకాశం ఉన్న విషయాలపై ఇప్పటికే కేసీఆర్ కసరత్తు చేశారు. ఆయన ఏం సమాధానాలిచ్చనా అవి బయటకు వచ్చే అవకాశం లేదు.లీకులు మాత్రమే వస్తాయి.            

ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష పూరితమన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపాలని  బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే బలప్రదర్శనను ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్ోతంది.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget