అన్వేషించండి

Nagarkurnool News: ఆ ఇంటికి కరెంట్ బిల్ రూ.21.47 కోట్లు - షాకైన వినియోగదారుడు, ఎక్కడంటే?

Telangana News: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ ఇంటికి రూ.21.47 కోట్ల కరెంట్ బిల్ రావడంతో సదరు వినియోగదారులు షాక్‌కు గురయ్యాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా బిల్లును సవరించారు.

A Householder Recieves 21 Crores Current Bill In Nagarkurnool: ఓ వినియోగదారునికి కరెంట్ బిల్ చూసి షాక్ తగిలింది. సాధారణ ఇంటికి రూ.21.47 కోట్ల కరెంట్ బిల్ రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనిపై ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో జరిగింది. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డికి ప్రతి నెలా రూ.వందల్లోనే బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటి మీటర్ స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు చూశారు. దీన్ని చూసిన సదరు వినియోగదారుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనిపై విద్యుత్ అధికారులను ఆశ్రయించాడు. అయితే, జీరో బిల్లింగ్ సమయంలో సాంకేతిక లోపంతోనే ఇలా జరిగిందని.. వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఆ బిల్లులు సరి చేశామని ఏఈ మహేశ్ తెలిపారు. కాగా, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్స్ అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంట్ బిల్లులు ఇప్పిస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి సరైన అవగాహన లేకనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని.. రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.కోట్లలో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం 'గృహజ్యోతి' పథకం కింద 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఈ క్రమంలో 200 యూనిట్ల లోపు వాడితే వారికి జీరో బిల్లు జారీ చేస్తారు. పరిధిని దాటి వాడితే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులతో బిల్లులు ఇప్పిస్తుండడం వల్ల అవగాహన లేక సాంకేతిక తప్పిదాలతో రూ.లక్షలు, రూ.కోట్లలో వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Also Read: Health Checkups: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరీక్షలు - ఆ వ్యాధులకు అట్టుకట్ట వేసేలా ఆరోగ్య శాఖ చర్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేరళం కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వి.డి. సతీశన్ ప్రమాణం
కేరళం కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వి.డి. సతీశన్ ప్రమాణం
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
Bandi Bhagirath: భగీరథ్ కేసులో రాజకీయం వర్సెస్ చట్టం - మైలేజ్‌ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం - కాంగ్రెస్, బీజేపీ తిప్పికొట్టగలవా?
భగీరథ్ కేసులో రాజకీయం వర్సెస్ చట్టం - మైలేజ్‌ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం - కాంగ్రెస్, బీజేపీ తిప్పికొట్టగలవా?
SMAM Scheme: 50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
Embed widget