అన్వేషించండి

Hockey: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన హాకీ ప్లేయర్ రజని... రూ.25లక్షలు, నివాస స్థలం, ఉద్యోగం... నజరానాల వెల్లువ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజని కలిసింది. ఈ సందర్భంగా రజనీకి జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజని కలిసింది. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌‌లో మంచి ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టుపై జగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రజనీకి జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.  


Hockey: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన హాకీ ప్లేయర్ రజని... రూ.25లక్షలు, నివాస స్థలం, ఉద్యోగం... నజరానాల వెల్లువ

క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సీఎం జగన్‌ని తన తల్లిదండ్రులతో కలిసి రజని కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతక పోరు వరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి , జ్ఞాపిక బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

Also Read: Tamil Nadu: ఒలింపిక్స్ నుంచి వచ్చాక ఘనస్వాగతం.. కానీ ధైర్యం చెప్పి పంపిన అక్క ఎక్కడ.. కన్నీళ్లు పెట్టించే అథ్లెట్ కథ ఇది

రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.  2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌తో పాటు తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌- 2020లో కూడా రజిని పాల్గొంది. ఇప్పటి వరకు రజని భారత్ తరఫున 110 హాకీ మ్యాచ్‌లు ఆడింది.  

Also Read: Naresh Tumda: క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. కానీ నేడు కూలీ పనులు చేసుకుంటున్నాడు

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ జట్టు... గ్రేట్ బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టుది ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మహిళల జట్టు తమ పోరాట పటిమతో అభిమానులు మనసులు గెలుచుకున్నారు. గత ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. సోమవారం దిల్లీ చేరుకున్న భారత జట్టును స్థానిక ఓ హోటల్‌లో కేంద్ర క్రీడా శాఖ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.  

Also Read: VVS Laxman: టీమిండియాలో 16 ఏళ్లు ఆడిన లక్ష్మణ్‌... ప్రపంచకప్‌లో మాత్రం ఆడలేకపోయాడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget