అన్వేషించండి

Refugee Olympics Team: ఒలింపిక్ రెఫ్యూజీ టీమ్ అంటే ఏంటో తెలుసా ? కారణాలు ఇవే

Olympics News 2024: స్వదేశం నుంచి ఎలాంటి సహాయం లేకపోయినా విశ్వ క్రీడలలో పాల్గొనే ఆటగాళ్ళ జట్టు ఒలింపిక్ రెఫ్యూజీ టీమ్. 11 దేశాల నుండి 36 మంది అథ్లెట్లు ఈ జట్టులో ఉన్నట్టు సమాచారం.

Refugee Olympics Team 2024: విశ్వ క్రీడలకు సమయం సమీపిస్తోంది. నాలుగేళ్లుకు కఠోర శ్రమకు ఓర్చి.. ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని సిద్ధమైన అథ్లెట్లు ఒలింపిక్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రీడల్లో పాల్గొని పతకం గెలిచి తమ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలన్న తపన అథ్లెట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వ క్రీడా సంరంభం జులై 26న ఘనంగా ప్రారంభం కానుంది. పారిస్ ఒలింపిక్స్ 2024ను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.
 
భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ ఈ విశ్వ క్రీడల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రీడల్లో ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. విశ్వ క్రీడలు ప్రారంభమయ్యే వేళ ఓసారి గత చరిత్రను నెమరు వేసుకుందామా..
 
ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో...
ఇప్పటి వరకు  ఒలింపిక్‌ క్రీడలను 20 దేశాలు నిర్వహించారు. 20 దేశాల్లోని 23 నగరాలు విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయి. వింటర్ ఒలింపిక్ క్రీడలను 21 నగరాలు, 13 దేశాలు నిర్వహించాయి. సమ్మర్ యూత్ ఒలింపిక్ క్రీడలను 3 నగరాలు, 3 దేశాల్లో నిర్వహించారు. వింటర్ యూత్ ఒలింపిక్ క్రీడలను 4 నగరాల్లో నిర్వహించారు. మొత్తంగా ఒలింపిక్‌  క్రీడలను 47 నగరాలు, 27 దేశాలు, ఐదు ఖండాల్లో నిర్వహించారు. ఈ అయిదు ఖండాల్లో ఒలింపిక్ క్రీడలు, యూత్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించారు.
ఒలింపిక్స్‌కు రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన తొలి ఆసియా దేశం జపాన్. ఒలింపిక్స్‌ క్రీడలను రెండుసార్లు నిర్వహించిన ఆసియా దేశంగా జపాన్ ఖ్యాతిని ఆర్జించింది. ఏథెన్స్, పారిస్, లండన్, సెయింట్ మోరిట్జ్, లేక్ విన్టర్, లాస్ ఏంజిల్స్ కూడా ఒలింపిక్స్‌ను రెండుసార్లు నిర్వహించాయి. ఒలింపిక్స్‌ను తొలిసారిగా 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో నిర్వహించారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తారు. 
 
ఎన్ని దేశాలు పాల్గొంటాయి? 
ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 206 జాతీయ ఒలింపిక్ కమిటీలకు చెందిన అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో 196 ఒలింపిక్ కమిటీల నుంచి మొత్తం 10,672 మంది అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటారు. ఈ ఒలింపిక్‌ కమిటీల్లో ఒక్కో దేశానికి ఒక్కో కమిటీ ఉంటుంది. ఈ ఒలింపిక్స్‌లో 196 ఒలింపిక్ కమిటీలలో ఒలింపిక్ రెఫ్యూజీ టీమ్ కూడా ప్రత్యేక జట్టుగా ఉంటుంది. ఈ బృందంలో తమ దేశం నుంచి ఎటువంటి సహాయం పొందని అథ్లెట్లు ఉంటారు. తాలిబన్‌ పాలనలోని ముగ్గురు అఫ్గాన్‌ మహిళలు ఈ ఒలింపిక్‌ రెఫ్యూజీ టీంలో ఉన్నారు. రష్యా, బెలారస్‌ దేశాలకు ఒలింపిక్‌ కమిటీ గుర్తింపు ఇవ్వకపోవడంతో వారు తటస్థ ఆటగాళ్లుగా ఈ విశ్వ క్రీడల్లో తలపడనున్నారు.   
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget