అన్వేషించండి

Ind vs Pak: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ

దాయాదితో మ్యాచులకు భారత్ సంపూర్ణంగా సన్నద్ధమవుతుందని, భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. పాక్ తరహాలో భారత్‌ సంచలన, భారీ ప్రకటనలు చేయదని స్పష్టం చేశాడు.

పాకిస్థాన్‌ తరహాలో భారత్‌ ఎప్పుడూ సంచలన, భారీ ప్రకటనలు చేయదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. దాయాదితో మ్యాచులకు సంపూర్ణంగా సన్నద్ధమవుతుందని పేర్కొన్నాడు. వారితో పొలిస్తే భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 24న భారత్‌, పాక్‌ తలపడుతున్న నేపథ్యంలో వీరూ మాట్లాడాడు. పాక్‌పై భారత ఆధిపత్యానికి కారణాలను వివరించాడు.

Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు

'2003, 20211 ప్రపంచకప్‌ల గురించి మాట్లాడాలంటే అప్పుడు మాపై ఒత్తిడి అంతగా లేదు. ఎందుకంటే మేం టోర్నీలో పాక్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాం. మేం అలాంటి వైఖరితో ఆడతాం కాబట్టే విజయాలు అందుకుంటాం. పాక్‌లా మేమెప్పుడూ భారీ, సంచలన ప్రకటనలు ఇవ్వలేదు. పాక్‌లో మాత్రం విపరీతంగా సవాళ్లు చేస్తుంటారు. భారీ డైలాగులు పేలుస్తుంటారు' అని వీరూ అన్నాడు.

Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్‌ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్‌

'మేం వారిలా ప్రకటనలు ఇవ్వం. టీమ్‌ఇండియా మాటలు కాకుండా మెరుగ్గా సన్నద్ధం అవుతుంది. మ్యాచులో ఎలా ఆడాలో ప్రణాళికలు రచించుకుంటుంది. అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే' అని వీరూ ఏబీపీ న్యూస్‌కు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20ల్లో భారత్‌ను పాక్‌ ఓడించగలదని అతడు వివరించాడు.

Also Read: గబ్బర్ అవతారమెత్తిన కింగ్.. నీలో మంచి నటుడున్నాడయ్యా అంటున్న నెటిజన్లు!

'ఈ ఫార్మాట్‌ ప్రకారం చూస్తే పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వారు వన్డేల్లో కన్నా టీ20ల్లో కాస్త బాగానే ఆడతారు.  బాబర్‌ ఆజామ్‌, ఫకర్‌ జమాన్‌, రిజ్వాన్‌, షాహిన్‌ అఫ్రిది వంటి మ్యాచ్‌ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఈ పార్మాట్లో ఎవరైనా ఒక్క ఆటగాడు ప్రత్యర్థి జట్టును ఓడించొచ్చు. ఇప్పటి వరకైతే పాకిస్థాన్ ఆ పని చేయలేకపోయింది' అని వీరూ తెలిపాడు.

Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget