అన్వేషించండి

Paris Olympics 2024:సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి అద్భుతం చేసిన మను బాకర్- భారత్‌ ఖాతాలో రెండో పతకం 

Manu Bhaker And Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ భారత్‌కు రెండో పతకం అందించారు. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో పతకం కైవసం చేసుకున్నారు. 

Paris Olympics 2024 India's Second Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో మను భాకర్, సరబ్‌ జ్యోత్ సింగ్ భారత్‌కు రెండో పతకం సాధించి పెట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్ జ్యోత్ జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కాంస్య పతకం సాధించింది. కొరియాకు చెందిన వోన్హో, ఓహ్ యే జిన్‌తో ఈ భారత జోడీ తలపడింది. ఈ మ్యాచ్ లో మను భాకర్, సరబ్‌ జ్యోత్ సింగ్ 16-10 స్కోరుతో విజయం సాధించింది.

భారత్‌కు రెండో పతకం అందించిన మను భాకర్ అండ్‌ సరబ్‌ జ్యోత్ సింగ్ జోడీ

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ భారత్‌కు తొలి పతకం అందించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌ విభాగంలో మను కాంస్య పతకం సాధించింది. ఇప్పుడు కూడా భారత్‌కు రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. పారిస్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన మను భాకర్ కూడా ఈ విజయంతో చరిత్ర సృష్టించింది. స్వాతంత్య్రానంతరం ఒలింపిక్స్‌లో  రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు అనేక మంది భారత అథ్లెట్లు వివిధ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించినప్పటికీ, మను ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి రికార్డు బుక్‌లో తన పేరును నమోదు చేసుకుంది.

తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు .
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పట్టికలో మొన్నే మను భాకర్ ఖాతా తెరిచింది. జులై 28 ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ఈ పతకంతో భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా కూడా ఇవాల్టి పతకంతోరికార్డు సృష్టించింది.

Also Read: భారత్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడేశా, బోపన్న భావోద్వేగ ప్రకటన

నాలుగో రోజు భారత్ కు రెండో పతకం 
జులై 30 మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్‌కు రెండో పతకం లభించింది. ఒలింపిక్స్ రెండో రోజే మను ద్వారా భారత్‌కు తొలి పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు కాంస్య పతకాలు మాత్రమే దక్కాయి. ఇప్పుడు భారత అథ్లెట్ల బంగారు పతకాలు సాధించాలని  అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు - మను భాకర్ నయా హిస్టరీ- భారత్‌కు మరో మెడల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget