అన్వేషించండి

IND vs WI Reschedule: విండీస్‌ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్‌, కోల్‌కతాల్లోనే మ్యాచులు!

ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. టెస్టు సిరీసును ముగించింది. వన్డే సిరీసు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. వెంటనే స్వదేశానికి తిరిగొచ్చి వెస్టిండీస్‌తో తలపడనుంది.

ఉపఖండంలో వెస్టిండీస్‌ పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది! దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఆరు మ్యాచులకు ఆరు వేదికలు కాకుండా రెండింటికే  పరిమితం చేయాలని అనుకుంటోంది.

ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. టెస్టు సిరీసును ముగించింది. వన్డే సిరీసు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగొచ్చి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.

కరోనా కేసుల పెరుగుదలతో బీసీసీఐ పర్యటనలు, షెడ్యూలు కమిటీ బుధవారం వర్చువల్‌గా సమావేశమైంది. బీసీసీఐ సీఈవో హేమంగ్‌ అమిన్‌తో పాటు కమిటీలోని నలుగురు సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఆఖర్లో బీసీసీఐ అధ్యక్ష్యకార్యదర్శులు గంగూలీ, జే షా మీటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.

వెస్టిండీస్‌ ఆడే ఆరు మ్యాచులకు ఆరు వేదికలను ఏర్పాటు చేయాలని బీసీసీఐ మొదటి నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాలకు తిరిగితే కరోనా సోకే ప్రమాదం ఉండటంతో వేదికల సంఖ్యను రెండుకు తగ్గిస్తోందని బోర్డు వర్గాలు ఏబీపీకి తెలిపాయి.  సురక్షితమైన బయో బుడగలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. అహ్మదాబాద్‌, కోల్‌కతాలో మ్యాచులు ఉంటాయని తెలుస్తోంది. టీ20 సిరీసుకు ఒకటి, వన్డేలకు మరొకటి సిద్ధం చేస్తారని సమాచారం.

'ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులకు ఆతిథ్యమివ్వడం కష్టం. ఆటగాళ్లు, అధికారుల ఆరోగ్యానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని కొవిడ్‌ రిస్క్‌లోని నెట్టడం మంచిది కాదు. అందుకే అన్ని మ్యాచులను రెండు వేదికల్లోనే నిర్వహించాలని నిర్ణయించాం' అని బీసీసీఐ వర్గాలు ఏబీపీకి తెలిపాయి. తేదీలను కూడా ఒక రోజు వెనక్కి జరుపుతారని సమాచారం. ఫిబ్రవరి 12న జరగాల్సిన తొలి వన్డేను 13కు, 15న నిర్వహించే తొలి టీ20ని 16కు జరుపుతారని తెలుస్తోంది.

Also Read: Ind vs SA, 1st ODI Highlights: కొంప ముంచిన మిడిలార్డర్.. శార్దూల్ పోరాటం సరిపోలేదు.. మొదటి వన్డేలో భారత్ పరాజయం!

Also Read: SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!

Also Read: Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!

IND vs WI Reschedule: విండీస్‌ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్‌, కోల్‌కతాల్లోనే మ్యాచులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Embed widget