అన్వేషించండి

Ind vs SL T20 Final: ద్రావిడ్ లెటర్లో ఏం పంపాడు? సైనీకి గాయం... చాహర్‌ను అభినందించిన లంక క్రికెటర్

భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20లో భారత బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడనే తెలుస్తోంది.

భారత్-శ్రీలంక మధ్య చివరిదైన మూడో T20 ఈ రోజు జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు T20ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి. దీంతో ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమౌతోంది. ఇప్పటికే సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంక... ఎలాగైనా T20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. 

కృనాల్ పాండ్యకు కరోనా పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఆటగాళ్లు చివరి రెండు T20లకు దూరమయ్యారు. దీంతో బుధవారం జరిగిన రెండో టీ20లో నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు నిన్నటి మ్యాచ్లో పర్వాలేదనిపించింది. 

సైనీ అనుమానమే

భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20లో భారత బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడనే తెలుస్తోంది. ‘సైనీని మెడికల్ టీం చూసుకుంటోంది. మేము ఫాలో అప్ చేస్తున్నాం. అతని గాయం గురించి పూర్తిగా తెలియాలంటే కొద్ది సమయం వేచి చూడాలి. మెడికల్ టీం ఇచ్చిన రిపోర్టును సెలక్టర్లు, కోచ్‌కు పంపిస్తాం. అప్పుడే అతడు ఆడతాడా లేదా అన్న దానిపై స్పష్టత వస్తోంది’ అని బౌలింగ్ కోచ్ తెలిపారు. 

ద్రావిడ్ ఏం రాసి పంపాడు

శ్రీలంక బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ 12వ ఆటగాడి ద్వారా కాగితంలో ఏదో రాసి ఆటగాళ్లకు పంపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒక వేళ మ్యాచ్‌లో ఓవర్లు తగ్గిస్తే టార్గెల్ ఎంత వస్తుందో అన్న దాన్ని ద్రవిడ్ రాసి మైదానంలో ఆటగాళ్లకి సమాచారం ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.   

చాహర్‌ను అభినందించిన లంక క్రికెటర్

15వ ఓవర్లో రాహుల్ చాహర్ వేసిన చివరి బంతికి లంక క్రికెటర్ హసరంగ ఔటయ్యాడు. చాహర్ బంతిని ఎదుర్కొన్న హసరంగ... భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు చాహర్ వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుండగా... హసరంగ అతడ్ని అభినందిస్తూ మైదానాన్ని వీడాడు. లంక క్రికెటర్ క్రీడా స్ఫూర్తిని చాటాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 


పడిక్కల్ unique record

యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ unique record నెలకొల్పాడు. అంతర్జాతీయ భారత జట్టులో అరంగేట్రం చేసిన 21వ శతాబ్దపు తొలి ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. 2000 జులై 7న పడిక్కల్ జన్మించాడు. ఈ మధ్యే అతడు 21వ పుట్టిన రోజు చేసుకున్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget