అన్వేషించండి

Ind vs SL T20 Final: ద్రావిడ్ లెటర్లో ఏం పంపాడు? సైనీకి గాయం... చాహర్‌ను అభినందించిన లంక క్రికెటర్

భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20లో భారత బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడనే తెలుస్తోంది.

భారత్-శ్రీలంక మధ్య చివరిదైన మూడో T20 ఈ రోజు జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు T20ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి. దీంతో ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమౌతోంది. ఇప్పటికే సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంక... ఎలాగైనా T20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. 

కృనాల్ పాండ్యకు కరోనా పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఆటగాళ్లు చివరి రెండు T20లకు దూరమయ్యారు. దీంతో బుధవారం జరిగిన రెండో టీ20లో నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు నిన్నటి మ్యాచ్లో పర్వాలేదనిపించింది. 

సైనీ అనుమానమే

భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20లో భారత బౌలర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడనే తెలుస్తోంది. ‘సైనీని మెడికల్ టీం చూసుకుంటోంది. మేము ఫాలో అప్ చేస్తున్నాం. అతని గాయం గురించి పూర్తిగా తెలియాలంటే కొద్ది సమయం వేచి చూడాలి. మెడికల్ టీం ఇచ్చిన రిపోర్టును సెలక్టర్లు, కోచ్‌కు పంపిస్తాం. అప్పుడే అతడు ఆడతాడా లేదా అన్న దానిపై స్పష్టత వస్తోంది’ అని బౌలింగ్ కోచ్ తెలిపారు. 

ద్రావిడ్ ఏం రాసి పంపాడు

శ్రీలంక బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ 12వ ఆటగాడి ద్వారా కాగితంలో ఏదో రాసి ఆటగాళ్లకు పంపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒక వేళ మ్యాచ్‌లో ఓవర్లు తగ్గిస్తే టార్గెల్ ఎంత వస్తుందో అన్న దాన్ని ద్రవిడ్ రాసి మైదానంలో ఆటగాళ్లకి సమాచారం ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.   

చాహర్‌ను అభినందించిన లంక క్రికెటర్

15వ ఓవర్లో రాహుల్ చాహర్ వేసిన చివరి బంతికి లంక క్రికెటర్ హసరంగ ఔటయ్యాడు. చాహర్ బంతిని ఎదుర్కొన్న హసరంగ... భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు చాహర్ వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుండగా... హసరంగ అతడ్ని అభినందిస్తూ మైదానాన్ని వీడాడు. లంక క్రికెటర్ క్రీడా స్ఫూర్తిని చాటాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 


పడిక్కల్ unique record

యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ unique record నెలకొల్పాడు. అంతర్జాతీయ భారత జట్టులో అరంగేట్రం చేసిన 21వ శతాబ్దపు తొలి ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. 2000 జులై 7న పడిక్కల్ జన్మించాడు. ఈ మధ్యే అతడు 21వ పుట్టిన రోజు చేసుకున్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
CBSE Exams: సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.