అన్వేషించండి

IND vs ENG 2nd ODI: కోహ్లీ గురించి అడిగితే చిరాకు పడ్డ రోహిత్‌ శర్మ!! మ్యాచ్‌ ముగిశాక..

IND vs ENG: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. అలాంటిది ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు చిరాకు పడ్డాడు.

IND vs ENG 2nd ODI: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. కఠినమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే నవ్వుతూ బదులిస్తాడు. అవసరమైతే తనే కొన్ని ఛలోక్తులూ విసురుతాడు. అలాంటిది ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు చిరాకు పడ్డాడు. ఇంకెన్ని సార్లు ఇలాంటి ప్రశ్నలు సంధిస్తారని అసహనం చెందాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌ గురించి అడగడమే ఇందుకు కారణం.

విరాట్‌ కోహ్లీకి రోహిత్‌ శర్మ అండగా నిలిచాడు. అతడు తిరిగి ఫామ్‌ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని పరోక్షంగా సూచించాడు. 'మళ్లీ మళ్లీ ఈ చర్చే ఎందుకు పెడుతున్నారు? నాకైతే అర్థమవ్వడం లేదు బ్రదర్‌' అని హిట్‌మ్యాన్‌ అన్నాడు.

'క్రికెట్లో విరాట్‌ కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఒకసారి అతడి సగటు పరిశీలించండి. ఎన్ని సెంచరీలు కొట్టాడో చూడండి. పరుగులు చేయడంలో అతడికెంతో అనుభవం ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఒడుదొడుకులు తప్పవు. వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటివి ఎదురవుతాయి. అతడెన్నో మ్యాచులు ఆడాడు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. ఎంతో గొప్ప బ్యాటర్‌. అతడికి ఎవరి మద్దతూ అవసరం లేదు' అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Also Read: అతడికి 56, ఆమెకు 46 - తాళి కట్టలేదు కానీ డేటింగ్‌లో లలిత్ మోడీ, సుష్మితా సేన్ జోడీ 

Also Read: 16కే ఔటౌన విరాట్‌ కోహ్లీపై బాబర్‌ ఆజామ్‌ సంచలన ట్వీట్‌!

'చివరి మీడియా సమావేశంలోనూ నేనిదే చెప్పాను. ఫామ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్రికెటర్‌ జీవితంలో ఇవన్నీ సహజం. కొన్నేళ్లుగా వందల మ్యాచులాడి వేల కొద్దీ పరుగులు చేసిన ఆటగాడు ఫామ్‌ అందుకోవడానికి రెండు మంచి ఇన్నింగ్సులు చాలు. నేనైతే ఇలాగే అనుకుంటాను. క్రికెట్‌ గురించి తెలిసిన వాళ్లదీ ఇదే అభిప్రాయం' అని హిట్‌ మ్యాన్‌ చెప్పాడు.

ఫామ్‌ గురించి కోహ్లీతో మాట్లాడారా అన్న ప్రశ్నకు 'ఇలాంటివి మేం మాట్లాడుకుంటాం. అయితే అలాంటి సందర్భాల్లో అవతలి వారిని అర్థం చేసుకుంటాం. ఆటగాళ్ల ఫామ్‌లో ఒడుదొడుకులు ఉంటాయి. కానీ క్వాలిటీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. విరాట్‌ ఏం చేయగలడో, ఇంతకు ముందేం చేశాడో మర్చిపోవద్దు' అని రోహిత్‌ బదులిచ్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
CM Chandrababu: కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
Embed widget