అన్వేషించండి

T20 Wc 2022: జింబాబ్వే దెబ్బ కొట్టిందా రోహిత్‌ సేనకు చుక్కలు కనపడటం పక్కా..!

T20 World Cup 2022: బాబోయ్ ఈ రేంజ్ టెన్షన్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ ఫేస్ చేసి ఉండదు. చూడ్డానికి ధీమాగానే కనిపించినా...ఏదన్నా తేడా జరిగిందా ఇంత టోర్నమెంట్ ఆడి టీమిండియా ఇంటికి వెళ్లాల్సిందే.

T20 World Cup 2022 Group 2 Qualification Scenario: బాబోయ్ ఈ రేంజ్ టెన్షన్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ ఫేస్ చేసి ఉండదు. చూడ్డానికి ధీమాగానే కనిపించినా...ఏదన్నా తేడా జరిగిందా ఇంత టోర్నమెంట్ ఆడి టీమిండియా ఇంటికి  వెళ్లాల్సిందే. హా ఏముంది లే జింబాబ్వే నే కదా కొట్టేద్దాం అనుకుంటే...పాకిస్థాన్ ను వాళ్లు మట్టికరిపించిన తీరు మర్చిపోకూడదు.  అందుకే ఈ టెన్షన్. మూడు మ్యాచులున్నాయి. రెండు సెమీస్ బెర్తులున్నాయి. నాలుగు టీమ్ లు పోటీలో ఉన్నాయి. ఎస్ టెక్నికల్ గా బంగ్లాదేశ్ కు కూడా ఇంకా అవకాశాలున్నాయి. అసలు గ్రూప్ 2  లో సెమీస్ రేస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

గ్రూప్-2లోనూ నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో టీమిండియా అగ్రస్థానంలో  ఉంది. మొత్తం ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరుపాయింట్లు సాధించింది ఇండియా. ఇక రెండో ప్లేస్ లో దక్షిణాఫ్రికా, మూడో ప్లేస్ లో పాకిస్థాన్, నాలుగో ప్లేస్ లో బంగ్లాదేశ్ ఉన్నాయి.  జింబాబ్వే, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. 

Scenario 1

మొదటి స్థానంలో ఉన్న టీమిడియా, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరతాయి. టీమిండియాకు ఎనిమిది పాయింట్లు, దక్షిణాఫ్రికా కు ఏడు పాయింట్లు వస్తాయి కాబట్టి. ఒకవేళ టీమిండియా ఓడిపోతే....

scenario 2

భారత్‌కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లలో ఓ జట్టు ఓడాలి. దక్షిణాఫ్రికాకి మ్యాచ్ జరిగేది నెదర్లాండ్స్ తో. పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది బంగ్లాదేశ్ తో. సో సౌతాఫ్రికా ఓడిపోవటం అనేది ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. సో మనం ఓడిపోతే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ పై ఆధారపడాలి. బంగ్లా దేశ్ తక్కువ తేడాతో పాకిస్థాన్ పై గెలిస్తే రన్ రేట్ పెద్ద మార్పు ఉండదు కాబట్టి..ఇద్దరికీ ఆరుపాయింట్లే ఉన్నా మనం సెమీస్ కు వెళ్లిపోతాం. అదే పాకిస్థాన్ గెలిస్తే...ఇప్పటికే నెట్ రన్ రేట్ ఎక్కువగా పాకిస్థాన్ మనల్ని ఇంటికి పంపించి సెమీస్ కు వెళ్తుంది. 

scenario 3

ఒక వేళ బ్యాడ్ లక్ కు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మీద ఓడిపోయిందనుకుందాం. అప్పుడు ఇండియా జింబాబ్వే మ్యాచ్ ఓడిపోయినా సెమీస్ కు వెళ్లిపోతుంది. మిగిలిన రెండో ప్లేస్ లో  బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ లో గెలిచిన వాళ్లు వెళ్తారు. బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్..పాకిస్థాన్ గెలిస్తే పాకిస్థాన్.

సో ఇలా ప్రెడిక్షన్స్ టేబుల్స్ తో పనిలేకుండా ఉండాలంటే ఇండియా జింబాబ్వే మీద గెలిస్తే చాలు. సెమీస్ కు రూటు సెట్టు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.