అన్వేషించండి

IND VS SA 3rd ODI: సఫారీలతో నిర్ణయాత్మక వన్డే - టీమిండియా ప్రేక్షకులకు గుడ్ న్యూస్

IND VS SA 3rd ODI: ఢిల్లీ వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం టీమిండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో ఉన్నాయి.

IND VS SA 3rd ODI: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు కీలకమైన చివరి వన్డే జరగనుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం టీమిండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో ఉన్నాయి. నేడు జరగనున్న వన్డేలో నెగ్గిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ లక్నోలో జరగగా వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ పోరాడానా భారత్ 9 పరుగులతో ఓటమిపాలైంది. రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. దాంతో సిరీస్ ఫలితం తేలేందుకు నిర్ణయాత్మక మూడో వన్డే వరకు వేచి చూడక తప్పదు.

ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి రానున్నారు. దాంతో మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. చివరి మెట్రో రైలు సర్వీసు టైమింగ్ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు ప్రకటించారు. 

ఢిల్లీ మెట్రో రైలు సర్వీస్ టైమ్ పొడిగింపు..  
రెడ్ లైన్‌లో సాధారణంగా రాత్రి 11కు చివరి మెట్రో కాగా, నేటి మ్యాచ్ కోసం రాత్రి 11:50  గంటలకు లాస్ట్ మెట్రో సర్వీస్ రన్ చేస్తున్నారు. ఎల్లో లైన్లోనూ లాస్ట్ మెట్రో రైలు రాత్రి 11:50 గంటలకు డీఎంఆర్‌సీ రన్ చేస్తోంది. బ్లూ లైన్ లో రెగ్యూలర్ 10:52 కు చివరి మెట్రో అయితే నేడు రాత్రి 11:25కు చివరి మెట్రో రైలు బయలుదేరనుంది. నోయిడా వైపు అయితే 11:10  కి , వైశాలి వైపు అయితే 11:20కు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది.

గ్రీన్ లైన్ రెగ్యూలర్ టైమ్ కాశ్మీర్ గేట్ వైపు 11 గంటలకు కాగా, నేటి రాత్రి 11:40   నిమిషాలు.. రాజా సింగ్ నగర్ కు రెగ్యూలర్ గా 10:36కు చివరి రైలు కాగా నేటి రాత్రి 10:55 కు చివరి మెట్రో రైలును ఢీఎంఆర్‌సీ నడుపుతోంది. పింక్ లైన్ లో నేడు చివరి మెట్రో రాత్రి 11:40కు, మేజెంట లైన్ లో చివరి మెట్రో సర్వీస్ అర్ధరాత్రి 12:40కు, బొటానికల్ గార్డెన్ వైపు 12:30కు బయలుదేరుతుంది. గ్రే లైన్ లో చివరి మెట్రో రాత్రి 1 గంటకు బయలుదేరుతుంది.

ఢిల్లీలో వాతావరణం
నేడు ఢిల్లీలో మ్యాచ్ కావడంతో అధికారులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వర్షంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. మూడో వన్డే మ్యాచ్ పై వర్షం నీడలు కమ్ముకున్నాయి. ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ సొంతం చేసుకుంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP DesamSunita Williams Return to Earth | నాసాకు కూడా అంతు చిక్కని Communication Blackout  | ABP DesamMS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.