అన్వేషించండి

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. మహిళా హాకీలో కాంస్యం గెలుచుకున్న జట్టును ప్రత్యేకంగా పొగిడారు.

Commonwealth Games 2022: భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కామన్వెల్త్ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం గెలుచుకున్న మహిళల జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. న్యూజిలాండ్ తో జరిగిన పోరు 1-1తో ముగియగా.. తర్వాత నిర్వహించిన పెనాల్టీ షూటవుట్ లో 2-1 తేడాతో భారత మహిళలు విజయాన్ని అందుకున్నారు. ఈ పోరులో మొదటి నుండి భారత జట్టే ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకన్ల ముందు మాత్రమే న్యూజిలాండ్ స్కోరును సమం చేయగలిగింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్ కు వెళ్లింది. ఇందులో భారత్ అద్బుతమైన ప్రదర్శన చేసిందనే చెప్పాలి. పెనాల్టీ రౌండ్ లో షూటవుట్ లో న్యూజిలాండ్ ఒక్క గోల్ మాత్రమే సాధించింది. భారత కెప్టెన్ మరియు గోల్‌కీపర్ సవితా పునియా నాలుగు షూటలలో మూడింటిని విజయవంతంగా అడ్డుకోగలిగింది. భారత్ 2 గోల్స్ తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. 

India has a very special relation with Hockey. Thus, it is certain that every Indian is proud of our exceptional women's Hockey team for winning a Bronze medal. This is the first time in many years that the women's team is on the CWG podium. Proud of the team! #Cheer4India pic.twitter.com/mzRvk7TBwt

— Narendra Modi (@narendramodi) August 7, 2022

">

మోదీ ప్రత్యేక అభినందనలు..

హాకీతో భారత్‌ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు మహిళా హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు గర్వపడతారని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలలో మహిళల జట్టు CWG పోడియంపైకి రావడం ఇదే తొలిసారి అని జట్టుకు గర్వంగా ఉందని తెలిపారు. 

పతకాలు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు..

కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని ప్రధాని మోదీ అభినందించారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత ఉద్వేగానికి లోనైన భారత రెజ్లర్ పూజా గెహ్లాట్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా పూజా గెహ్లోత్ పై ప్రధాని ప్రశంసలు కురింపించారు. పూజ సాధించిన పతకం ఆనంద ఉత్సవాలకు కారణం అవుతుందన్న ప్రధాని.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమెను ఓదార్చారు. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో పూజా ఓడి పోయింది. కాంస్య పతకంలో గెలిచింది పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతకానికే పరిమితం అయినందుకు మీడియా ముందుకు వచ్చి క్షమించాలని కోరుతూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియోపై స్పందించిన మోదీ పూజను అభినందిస్తూ  ట్వీట్ చేశారు. 'పూజా.. నీ జీవిత ప్రయాణం మాకు అందరికీ ఆదర్శం. నీ గెలుపు మాకు సంతోషాన్ని ఇచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగి పోవాలి. రాబోయే కాలంలో ఆమె భారతదేశం గర్వపడేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను' అని ప్రధాని మోదీ పూజకు అండగా నిలిచారు. 

మీకందరికీ శుభాకాంక్షలు..

రెజ్లర్ దీపక్ నెహ్రా యొక్క కాంస్య పతకాన్ని ప్రశంసిస్తూ, అతను అద్భుతమైన పట్టుదల మరియు నిబద్ధతను ప్రదర్శించాడని మోదీ అన్నారు. అతని రాబోయే ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. మహిళల సింగిల్స్ పారా టేబుల్ టెన్నిస్‌లో బంగారు పతకం సాధించినందుకు భవినా పటేల్‌ను శ్రీను మోదీ అభినందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.