By: ABP Desam | Updated at : 20 Sep 2021 04:42 PM (IST)
Edited By: Murali Krishna
దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్న్యూస్
దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కార్యదర్శి జై షా గుడ్న్యూస్ చెప్పారు. దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019-20 సీజన్కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు ప్రకటించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కరోనా కారణంగా 2020-2021 సీజన్లో ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జైషా ట్వీట్ చేశారు.
I am pleased to announce the hike in match fee for domestic cricketers.
Seniors – INR 60,000 (above 40 matches).
Under 23- INR 25,000
Under 19 – INR 20,000#BCCIApexCouncil — Jay Shah (@JayShah) September 20, 2021
Cricketers who participated in 2019-20 Domestic Season will get 50 per cent additional match fee as compensation for season 2020-21 lost due to COVID-19 situation #BCCIApexCouncil
— Jay Shah (@JayShah) September 20, 2021
ఎంత పెరిగింది..?
ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా జై షా ప్రకటన చేశారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 20 నుంచి డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ మొదలు కానుంది.
Kane Williamson Ruled Out: గాయపడే తిరిగొస్తివి! ఈ 'డైవ్'లు ఎందుకు కేన్ మామా - ఐపీఎల్ నుంచి ఔట్!
‘ఈ సాలా కప్ నహీ’ అంటున్న ఆర్సీబీ కెప్టెన్.. ఏంది బ్రో అంత మాటన్నావ్!
SRH vs RR, IPL 2023: సన్రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా వీరే! రాజస్థాన్ కౌంటర్ స్ట్రాటజీ ఇదే!
SRH vs RR, IPL 2023: ఉప్పల్ మోత మోగేనా! సూపర్ డూపర్ SRH, RR ఫైటింగ్ నేడు!
నేటి నుంచే ఉప్పల్ లో IPL పోరు, 215 మంది ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు