అన్వేషించండి

Asia Cup, Ind vs Pak: పాకిస్థాన్ అభిమానిని ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, అంతలోనే సీన్ రివర్స్

Asia Cup, Ind vs Pak:నేడు జరిగే భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అడిగిన పాక్ అభిమాని మోమిన్ సాకిబ్ ను.. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ట్రోల్ చేశాడు.

భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అడిగిన పాక్ అభిమాని మోమిన్ సాకిబ్ ను.. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ట్రోల్ చేశాడు. మోమిన్ సాకిబ్ టీ20 ప్రపంచకప్- 2019 నుంచి మారో ముఝే మారో అనే వీడియోతో వైరల్ అయ్యాడు. ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. దీని గురించి ప్రస్తావిస్తూ.. ఈరోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మోమిన్ పఠాన్ ను అడిగాడు. దానికి లీగ్ మ్యాచ్ ఫలితమే పునరావృతమవుతుంది అని ఇర్ఫాన్ బదులిచ్చాడు. 

అదే ఫలితమంటూ కౌంటర్ 
దానిని తప్పుగా అర్థం చేసుకున్నమోమిన్.. టీ20 ప్రపంచకప్ 2019 ఫలితం పునరావృతమవుతుందా అని  ఇర్ఫాన్ ను అడిగాడు. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దానికి పఠాన్ నవ్వుతూ ఇలా బదులిచ్చాడు. అదొక దురదృష్టకర ఓటమి అని చెప్పాడు. ఆ పరాజయం తర్వాత భారత ఆటగాళ్లు తిరిగి ఫాంలోకి వచ్చారని.. ఆ ఫలితం పునరావృతం కాదని స్పష్టంచేశాడు. 

ఆసియా కప్ లీగ్ మ్యాచులో పాక్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను గెలిపించారు. మళ్లీ అదే ఫలితం పునరావృతమవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మోకాలి గాయంతో జడేజా ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాక్ తో మ్యాచులో భారత్ జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. 

టీమిండియా ఓటమి
ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ పగ తీర్చుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Momin Saqib (@mominsaqib)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget