అన్వేషించండి

Dharmana Prasad : ఎసరు పెట్టే వాలంటీర్లను పీకేస్తాం - మంత్రి ధర్మాన ప్రకటన !

వైఎస్ఆర్‌సీపీకి ఎసరు పెట్టే వాలంటీర్లను పీకేస్తామని మంత్రి ధర్మాన ప్రకటించారు. శ్రీకాకుళంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Dharmana Prasad :  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు కూడా వీరి జాబితాలో చేరుతున్నారు. తాజాగా రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్ల ను తప్పించాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి సింగిపురం లో జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఎసరు పెట్టే వాలంటీర్ల ను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టిడిపికి సపోర్ట్ చేసే వాలంటీర్లు మీకు మీరుగా రిజైన్ చేయండని సూచించారు. 

ఆర్జీవీ సినిమా పోస్టర్లను దగ్గరుండి చించేయించిన కలెక్టర్ - అంత అసహ్యంగా ఉన్నాయా ?

మీరు రిజైన్ చేయకపోతే మేమే తీసేస్తాం అని హెచ్చరించారు. మేము కిరీటం పెడితే మీరు మాకు ఎసరు పెడితే ఎలా అంటూ వాలంటీర్ల ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్దాలు చెప్పి తిరగటం ఎందుకు బయటికి వెళ్లి టిడిపి కి ప్రచారం చేసుకోవాలని ధర్మాన హెచ్చరించారు.  మంత్రికి ఒక్క సారిగా వాలంటీర్ల మీద ఎందుకు కోపం వచ్చిందో కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్‌సీపీకే పని చేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉండటంతో వివాదాస్పదమవుతున్నాయి. నిజానికి వాలంటీర్లు అంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే అన్నట్లుగా మాట్లాడటం ధర్మానతోనే ప్రారంభం కాలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుండి పలువురు వ్యాఖ్యలు చేశారు. 

ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలు లేవు, బటన్ నొక్కి రూ.1.65 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం- సీఎం జగన్

మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా వంటి వారు.. వాలంటీర్లు పని చేయకపోతే తీసేయమని చెప్పేశారు. వారంతా మన పార్టీ కార్యకర్తలేనని.. మనం చెప్పిన పని చేయకపోతే ఎందుకు ఉంచాలని వారు నేరుగానే చెప్పారు. గతంలో విజయసాయిరెడ్డి వాలంటీర్లలో 90 శాతం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలేనని ప్రకటించడం కూడా వివాదాస్పదమయింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని  ఎమ్మెల్యేలు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. తమకు ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయిందని...  పథకాల కోసం వాలంటీర్ల దగ్గరకే వెళ్తూండటంతో వాలంటీర్లు కూడా తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి నేతల్లో కనిపిస్తోంది.

ఎన్నికలు దగ్గరనపడుతున్ననసమయంలో వాలంటీర్లు తమకు మద్దతు ఇవ్వకుండా.. తాము చెప్పిన పని చేయకుండా ఇతర పార్టీలకు మద్దతిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుమానం పెంచుకుంటున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget