అన్వేషించండి
In Pics : సిరిసిల్లకు కొత్త హంగులు, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం అందుబాటులోకి
సిరిసిల్లలో మినీ స్టేడియం
1/11

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆధునిక హంగులను సంతరించుకుంది. మినీ స్టేడియం, మినీ ట్యాంక్ బండ్లను మంగళవారం పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాదు. సిరిసిల్ల - కరీంనగర్ ప్రధాన రహదారిలో కొత్త చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. రూ.13.25 కోట్ల వ్యయంతో 72 ఎకరాల కొత్త చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చారు.
2/11

క్రీడాకారులకు సౌకర్యం కోసం జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించారు.
Published at : 10 May 2022 02:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















